గద్దెలపై కొలువుదీరిన తల్లుల దర్శనం కోసం తరలివచ్చిన వారితో మేడారం శుక్రవారం జనసంద్రాన్ని తలపించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు.
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని, మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు.
మేడారం సమ్మక్క - సారల మ్మ మహాజాతరను కుటుంబ పండుగగా భావించి వైద్యసేవ లు అందించాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు అన్నారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం మహాజాతరలో భాగంగ�
వనదేవతల దర్శనానికి తరలివచ్చిన భక్తులతో మేడారం సోమవారం కోలాహలంగా మారింది. జంపన్నవాగు, తల్లుల గద్దెల ప్రాంతాలు కిటకిటలాడాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ పరిసరాల్లోనే విడిది �
ముందస్తు మొక్కులతో మేడారం భక్తజనంతో పోటెత్తుతోంది. ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రద్దీ ఎక్కువ ఉంటుండగా జనవరి 15 నుంచి ఇప్పటివరకు వనదేవతలను దర్శించుకున్న వారి సంఖ్య 40లక్షలకు చేరింది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు యేటా భక్తుల సంఖ్య పెరుగుతున్నది.
ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న విద్యాలయం సకల వసతులతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఐదో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన మిషన్ భగీరథ ద్వారాతాగునీరు రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ మంత్ర�
మేడారానికి భారీగా తరలివస్తున్న భక్తులు తల్లుల దర్శనానికి పోటెత్తుతున్న జనం వనదేవతల సన్నిధిలో కోలాహలం మేడారం జనసంద్రమవుతున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోర
జాతర గైడ్ అధికార మొబైల్ యాప్, ప్రత్యేక వెబ్సైట్ ఆవిషరణ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు భక్తులకు ఉపయోగకరంగా పూర్తి సమాచారం నిక్షిప్తం ములుగు, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/ ములుగు టౌన్
వనదేవతలను దర్శించుకున్న ఐదు లక్షల మంది భక్తులు ఎటుచూసినా భక్తుల సందడే సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ తాడ్వాయి, జనవరి 30: వరాలిచ్చే దేవతలు సమ్�
అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలి 50 లక్షల మాసులు, 5లక్షల కరోనా కిట్లు సిద్ధంగా ఉంచాలె తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం అభివృద్ధి నాలుగు జాతర్లకు రూ.332 కోట్�
భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, దయాకర్రావు, సత్యవతి మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన తాడ్వాయి, జనవరి 29 : మహాజాతరలో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి 4ల�