స్థానిక డిమాండ్ మేరకు మంజూరు వంద మందికి దళితబంధు పథకం అమలు నోడల్ ఆఫీసర్గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నియామకం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పూర్తి ‘నమస్తే తెలం�
తాడ్వాయి, జనవరి28 : మేడారం జనసంద్రమవుతున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న తల్లులను తనివితీరా కొలిచేం
పాఠశాలల బలోపేతంలో కీ రోల్ వనరులు, వసతుల గుర్తింపు బాధ్యత వీటిదే ప్రజలు, విద్యార్థుల భాగస్వామ్యంతో సత్ఫలితాలు ఉపాధ్యాయులు ముఖ్యపాత్ర పోషించాలంటున్న విద్యావేత్తలు ‘మన ఊరు-మనబడి’పై విస్తృతంగా చర్చలు ప్�
కొత్త ఆలోచనలతో నూతన ఒరవడికి ఎస్సీఈఆర్టీ శ్రీకారం సైన్స్ ఉపాధ్యాయుల నుంచి పరిశోధన పత్రాలకు ఆహ్వానం వచ్చే నెల 2 వరకు గడువు ములుగుటౌన్, జనవరి 20 : కరోనా సెలవులతో ఇంటి వద్ద ఉంటున్న ఉపాధ్యాయులు తమ సృజనకు పదు
ములుగు దవాఖానలో 365 రోజుల్లో 1,899 ప్రసవాలు 689 సాధారణ, 1,210 ఆపరేషన్లు నవంబర్లో అత్యధికంగా 215 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏడాదికి వందే.. జిల్లా వైద్యశాలలో కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రైవేట్తో పోల్చితే రూ.6 కోట్ల
రామగిరి, జనవరి 6: నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలంటే యంత్రా ల పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆర్జీ 3 జీఎం మనోహర్ అన్నారు. సీఎండీ ఆదేశాల మేరకు ఆయన ఏరియాలోని గనులను గురువారం సం దర్శించి ఉద్యోగులకు అవగా�
విద్యార్థి వికాసానికి సోపానాలు.. పాఠ్యపుస్తకాలు పాఠశాల స్థాయి నుంచి ఒక్కో పాఠంతో సందేశం నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకతకు దోహదం విద్యార్థి వికాసానికి సోపానాలు.. పాఠ్యపుస్తకాలు ములుగు టౌన్, డిసెంబర్ 1 : మా�
వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. దాదాపుగా పదివేలపైన భక్తులు, పర్యాటకులు శ్రీరామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అర్చక
గోవిందరావుపేట : పర్యాటక ప్రాంతమైన మండలంలోని లక్నవరంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. సెలువు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా లక్నవరానికి చేరుకున్నారు. వేలాడే వంతెనపై నడుస్తూ బోటింగ్ �
తాడ్వాయి : మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధిలో సండే సందడిగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సెలవుదినం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకు�
ములుగుటౌన్ : విదేశాలలో చదువాలనుకోనే మైనారిటీ విద్యార్థులు సీఎం అందించే ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అల్ప సంఖ్యాక సంక్షేమ అధికారి జర్సన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో స్�
ములుగుటౌన్ : సామాజిక భద్రత లక్ష్యంగా అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్లో చేపడుతున్న ఉచిత సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కార్మికుల కోసం కేంద్ర రాష్ట�
వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని గురువారం భూపాలపల్లి కలెక్టర్ భవేష్మిశ్రా, ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పూజరులు హరీశ్శర్మ, ఉమ�
ఏటూరునాగారం : మండలంలోని రొయ్యూరు గ్రామానికి చెందిన సుందిళ్ల వెంకటేశ్కు జేఈఈ అడ్వాన్స్లో 1232 ర్యాంకు సాధించి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఐఐటీలో సీటు సంపాధించాడు. వ్యవసాయం చేసుకునే సుందిళ్ల కొండయ్య, లక�