గోవింద నామస్మరణతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతిధ్వనించింది. ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువ జామున 4 గంటల నుంచే దర్శనభాగ్యం కల్పించడంతో శ్రీవారిని ఉత్తర ద్వారం మీదుగా భక్తులు పెద్ద �
ముక్కోటి ఏకాదశి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజా ము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఈ సందర్భం గా ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి వారిని దర్శిం�
ముక్కోటి ఏకాదశి సందర్భంగా రెండు రోజులపాటు జరిగే తెప్పోత్సవం, వైకుంఠ ద్వారదర్శనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్రా�
ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని, మంగళవారం నాటికి పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తొలుత భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల �
ధనుర్మాస సంతసాన్ని రెట్టింపు చేసే పర్వం వైకుంఠ ఏకాదశి. దక్షిణాయనంలో యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు ఈ రోజే మేల్కొంటాడని శాస్త్రం చెబుతున్నది. స్థితికారుడైన శ్రీహరిని మేల్కొల్పడానికీ, ఆ స్వామిని దర్శించుక�
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలోని గోకుల రామంలో గల వన విహార మండపంలో గురువారం స్వామివారికి విలాసోత్సవం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
గోవిందా... గోవిందా నామస్మరణతో వేంకటేశ్వరాలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ శనివారం భక్తులతో సందడిగా మారాయి. ఉదయం 4గంటల నుంచి ఆలయ అర్చకులు పూజలు చేసి ఉత్తరద్�
ముక్కోటి ఏ కాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం భక్తులు స్నానాలు ఆచరించి ఆలయాలకు బారులుదీరారు. చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న సప్తగిరులలోని కాంచనగుహలో కొలువు తీరిన వేంకట
ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా సాగాయి. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచే వైష్ణ�
‘బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతోపాటు దుబ్బాక ప్రజల అభిమానంతో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను.’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్�
వైకుంఠ పురనివాసా.. మనసాస్మరామి.., గోవిందా గోవిందా అంటూ విష్ణు నామావళితో ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయాలు భ�
ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గాల పరిధిలోని ఉప్పల్, రామంతాపూర్, నాచారం, చర్లపల్లి, కాప్రా, మల్కాజిగిరి, నేరేడ్మె