ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదో రోజు ఆదివారం రామయ్య వామనావతారంలో దర్శనమివ్వడంతో భక్తులు పరవశించిపోయారు. ఉదయం స్వామివారి ఉత్స
భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం వైకుంఠ రాముడు వర�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరాయి. భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో దర్శనమివ్వగా.. స్వామివారిని చూసి భక్తులు మురిసిపోయారు. పూజా కా�
పర్ణశాలలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ప్రియాంక ఆల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముందుగా తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పర�
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సెక్టార్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా అధికార
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వేంకటేశ్వరా ఆలయంలో భక్తులు సోమవారం వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు.
కేశంపేట : కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట శ్రీలక్ష్మీవేంకటేశ్వస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గురువారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో హోమం, ప్రత్య
మహేశ్వరం : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి శ్రీనగర్లోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి, జెన్నాయిగూడలోని �