సికింద్రాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ కంటో�
Mukkoti Ekadasi | రాష్ట్రంలోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుడిని దర్శించుకుంటున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవ
Mukkoti ekadasi | ధనుర్మాస వేళ.. ఆధ్యాత్మిక వైభవాన్ని రెండింతలు చేసే పర్వదినం ముక్కోటి ఏకాదశి. మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి ఉండే పుణ్యదినం. ఉత్తర ద్వారం నుంచి పురుషోత్తముణ్ని దర్శించుకునే అద్భుతమై�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను, ఆహ్వాన పత్రికలను దేవాదాయశాఖ