ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. వేంకటేశ్వరస్వామి దేవాలయాలు, సత్యనారాయణ స్వామి దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి
Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. యాద�
Vaikunta Ekadashi | హిందూ సంప్రదాయంలోని దాదాపు అన్ని పండుగలూ చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. ‘వైకుంఠ ఏకాదశి’ పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తాం. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ‘ధనుర్మ
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే ప్రధాన పండుగల్లో వైకుంఠ ఏకాదశమి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంతో మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఏటా 24 ఏకాదశిలు వస్తుంటాయి. అందులో సూర్యగ్రమనం ప్రకారం ధనుర్మ
సాధారణంగా హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ, ఈ రెండింటి కలయికతో ఆచరించే ఒకే ఒక్క పండుగ ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత (సౌరమానం) వ�
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి తెప్పోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గోదావరి తీరంలో �
యాదగిరిగుట్టలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 6:48 గంటలకు ప్రధానాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు ఈ నెల 23న ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం 6.48 గంటలకు స్వామి వారు ఉత్తర ద్వారం ద్వార వేంచేసి భక్తులకు దర్శనమిస�
Bhadrachalam | ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాచల రామాలయంలో శ్రీరామచంద్రస్వామి రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. మంగళవారం నిజ రూపమైన శ్రీరామావతారంలో స్వామివారు పూజలు అందుకున్నారు.
మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. పరమపవిత్రమైన ఈ మాసం ఈనెల 16న ప్రారంభమైంది. సంక్రాంతికి నెలరోజుల ముందు సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోక
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భద్రాచలం రామాలయం వద్ద ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ �