కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు అలాగే మిగతా అన్ని రకాల పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ డిమాండ్ చే�
బోధన్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణం బాబు జగ్జీవన్ రాం విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, �
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించాలని వక్తలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ అభయహ స్తం సాధన కోసం, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై సోమ
MRPS | 78 యేండ్ల స్వతంత్ర భారతదేశంలో 30 ఏళ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని, ఈ ముప్పై ఏళ్ల కాలంలో దండోరా జెండా మాదిగల వరకే పరిమితం కాకుండా సమస్త పీడిత అణగా�
MRPS | మహదేవ్పూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ నెల 5వ తేదీన సూర్యాపేట పట్టణంలో నిర్మించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రారంభించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్ర వీరస్వామి
సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కావడంతో బుధవారం ఖమ్మం జిల్లా కరేపల్లిలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. కారేపల్లి అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఎమ్మార్
తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు బిల్లు-2025 ను మంగళవారం అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదించాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశ
ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి రవీంద్ర, చింతకాని మండల అధ్యక్షుడు డాక్టర్ కట్టా వెంకట�