Groups results | ఎస్సీ వర్గీకరణ అమలుతోపాటు చట్టం వచ్చాకే గ్రూప్స్ పరీక్ష ఫలితాలు(Groups results) విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు సావనుపల్లి బాలయ్య డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఇమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిప�
CM Revanth | అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth )మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ డిమాండ్ చేశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకుండానే ఉద్యోగాల ప్రక్రియను చేపడుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవదిక రిలేదీక్షలు చేపడతామని ఎమ్మార్పీ�
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలతో పాటు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలుపుధల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు చింతలపాటి చిన్న శ్రీరా�
MRPS | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లుతో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ ఆరోపించారు.
ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని, లేకపోతే 57ఉప కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగ, ఉపాధ�
Reservation | ఏబీసీడీ వర్గీకరణలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి మాదిగ హెచ్చరించారు.
Mandakrishna | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను మోతీ నగర్కు చెందిన విద్యుత్ శాఖ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి కలిశారు.
‘నిశ్శబ్దాల అవనిలో శబ్దం పుట్టించినోన్ని.. శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినోన్ని.. మాదిగోన్ని, మహా ఆదివాణ్ణి..’ అని గొంతెత్తి చాటిన ఎర్ర ఉపాలి మాటలను ఈ సందర్భంలో మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. �
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వర్గీకరణ ఉద�
ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ‘లక్ష డప్పులు-వేల గొంతులు’ మహా ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడమంటే మాదిగ సమాజాన్ని విస్మరించడమేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర�