ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఖమ్మం బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పెల్లూరి విజయ్కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలను మాలలకు క�
MRPS | కింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతాఫల్ మండి చౌరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Groups results | ఎస్సీ వర్గీకరణ అమలుతోపాటు చట్టం వచ్చాకే గ్రూప్స్ పరీక్ష ఫలితాలు(Groups results) విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు సావనుపల్లి బాలయ్య డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఇమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిప�
CM Revanth | అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth )మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ డిమాండ్ చేశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకుండానే ఉద్యోగాల ప్రక్రియను చేపడుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవదిక రిలేదీక్షలు చేపడతామని ఎమ్మార్పీ�
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలతో పాటు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలుపుధల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు చింతలపాటి చిన్న శ్రీరా�
MRPS | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లుతో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ ఆరోపించారు.
ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని, లేకపోతే 57ఉప కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగ, ఉపాధ�
Reservation | ఏబీసీడీ వర్గీకరణలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి మాదిగ హెచ్చరించారు.
Mandakrishna | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను మోతీ నగర్కు చెందిన విద్యుత్ శాఖ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి కలిశారు.