‘నిశ్శబ్దాల అవనిలో శబ్దం పుట్టించినోన్ని.. శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినోన్ని.. మాదిగోన్ని, మహా ఆదివాణ్ణి..’ అని గొంతెత్తి చాటిన ఎర్ర ఉపాలి మాటలను ఈ సందర్భంలో మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. �
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వర్గీకరణ ఉద�
ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ‘లక్ష డప్పులు-వేల గొంతులు’ మహా ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడమంటే మాదిగ సమాజాన్ని విస్మరించడమేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర�
Peddapalli | ఎస్సీ రిజర్వేషన్ల(SC reservations) వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్తో సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో లక్ష డప్పులు(Lakha Dappulu) వేల గొంతులతో మాదిగల మహాత్తర సాంస్కృతిక ప్రదర్శన పోస్టర్లను శనివారం పెద్దపల్
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను దేశ అత్యున్నత పురస్కారం వరించింది. దశాబ్దాల పాటు ఆయన చేసిన సామాజిక ఉద్యమాలకు అ రుదైన గౌరవం దక్కింది.
ఎస్సీల వర్గీకరణకు సమాజంలోని అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. ఎస్సీల వర్గీకరణకు మద్దతుగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రెడ్డి జాగృతి సంఘ
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ మహాప్రదర్శనలో భాగంగా సోమ వారం హనుమకొండలో సన్నాహక ర్యాలీ తీశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్ష
మాదిగలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్అక్తర
SC Reservations | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషిచేయాలని పలువురు మంత్రులకు ఎమ్మార్పీఎస్ బృందం శుక్రవారం విన్నవించింది.