Peddapalli | ఎస్సీ రిజర్వేషన్ల(SC reservations) వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్తో సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో లక్ష డప్పులు(Lakha Dappulu) వేల గొంతులతో మాదిగల మహాత్తర సాంస్కృతిక ప్రదర్శన పోస్టర్లను శనివారం పెద్దపల్
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను దేశ అత్యున్నత పురస్కారం వరించింది. దశాబ్దాల పాటు ఆయన చేసిన సామాజిక ఉద్యమాలకు అ రుదైన గౌరవం దక్కింది.
ఎస్సీల వర్గీకరణకు సమాజంలోని అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. ఎస్సీల వర్గీకరణకు మద్దతుగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రెడ్డి జాగృతి సంఘ
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ మహాప్రదర్శనలో భాగంగా సోమ వారం హనుమకొండలో సన్నాహక ర్యాలీ తీశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్ష
మాదిగలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్అక్తర
SC Reservations | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషిచేయాలని పలువురు మంత్రులకు ఎమ్మార్పీఎస్ బృందం శుక్రవారం విన్నవించింది.
పారిశుధ్య కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఎస్సీ వర్గీకరణ దీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
సామాజిక వాదం, మనువాదం ముసుగులో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ�
MRPS Support | సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ Padmarao Goud) కే మాదిగల మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.
అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి మాదిగలను అణగదొక్కుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్ల�