MRPS Support | అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కార్యచరణ ఉండడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రా�
ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో అంతిమంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో విశ్వరూప మహాసభను భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏర్పాటు చేయించటం చరిత్రలో చెరగని ఒకమైలు రాయి.
Minister Srinivas Goud | మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud ) కు ఎమ్మార్పీఎస్ (RR) మద్దతు తెలిపింది. తామంతా మంత్రికి బాసటగా నిలుస్తామని ఆ సంఘం పేర్కొంది. జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్�
1994 జూన్ 7న పిడికెడు మందితో మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) ను స్థాపించారు. మనదేశ సామాజిక సంక్లిష్ట కుల వ్యవస్థలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలు�
బీఆర్ఎస్తోనే దళితజాతి అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్గార్ హుస్సేన్ అన్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బలపర్చిన అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి విజేయుడ
మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెపుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగ�
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని హామీ ఇచ్చి మాదిగలను మోసగించిన బీజేపీని మట్టికరిపించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. దశాబ
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని నమ్మించి ద్రోహం చేసిన బీజేపీతో తాడో పేడో తేల్చుకోవడానికి మాదిగ జాతి సిద్ధం కావాలని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ పిలుపునిచ�
ఈ నెల 19న ‘ఢిల్లీలో మాదిగల లొల్లి’ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు వస్తే అడ్డుకొని తీరుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య హెచ్చరించారు.
బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుధర్మ శాస్ర్తాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్ని
Modi | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులపాటు నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి.