ఈ నెల 19న ‘ఢిల్లీలో మాదిగల లొల్లి’ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు వస్తే అడ్డుకొని తీరుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య హెచ్చరించారు.
బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుధర్మ శాస్ర్తాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్ని
Modi | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులపాటు నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి.
ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాదిగలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం
జాతి గొంతు కోసిన జాతీయ పార్టీలపై యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ పార్టీలు దశాబ్ధాలుగా జ�
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, ఏప్రిల్ 24: మాదిగలు, మాదిగ ఉప కులాలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకొంటూ మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్
టీఎస్ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి ఆలేరు రూరల్, ఫిబ్రవరి 27: మార్చి ఒకటిన నిర్వహించే మాదిగ అమరుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కోరారు. యాదాద�
ఎస్సీ వర్గీకరణపై మాదిగ నేతలు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో దీక్ష హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎస్సీల వర్గీకరణ కోసం అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నామని, అయినా కేంద్రంలోని ప్ర�
పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు భారీ ఆందోళన: వంగపల్లి ముషీరాబాద్, డిసెంబర్ 12: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టా�
దమ్మపేట:ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న తలపెట్టిన “ఛలో ఢిల్లీ”కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా న�
ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల �
ముషీరాబాద్ : దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును రాజీనామా చేయించాలనే లక్ష్యంతో బీజేపీ అరాచకముఠా ఫోన్లు చేస్తూ, మీడియా ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేణికుంట నాంపల్లి నిజామాబాద్ : దళితుల జీవితాల్లో వెలుగు నింపడం కోసమే ప్రభుత్వం దళిత బంధును ప్రవేశపెట్టిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్య�