పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు భారీ ఆందోళన: వంగపల్లి ముషీరాబాద్, డిసెంబర్ 12: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టా�
దమ్మపేట:ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న తలపెట్టిన “ఛలో ఢిల్లీ”కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా న�
ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల �
ముషీరాబాద్ : దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును రాజీనామా చేయించాలనే లక్ష్యంతో బీజేపీ అరాచకముఠా ఫోన్లు చేస్తూ, మీడియా ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేణికుంట నాంపల్లి నిజామాబాద్ : దళితుల జీవితాల్లో వెలుగు నింపడం కోసమే ప్రభుత్వం దళిత బంధును ప్రవేశపెట్టిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్య�
ముషీరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితుల ఓట్లు చీల్చే కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీజేపీలు తెర వెనక మంద కృష్ణ మాదిగను బరిలోకి దించడానికి ప్రయత్నిస్తున్నాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్ల
ఈ నెల10న 10 వేల మంది డప్పు కళాకారులతో ర్యాలీటీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ దళిత, బహుజనులకు వ్యతిరేకమని తెలంగాణ ఎమ్మ
టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి దళిత నేత మహేశ్ సూచన ఎమ్మార్పీఎస్ సభలో గందరగోళం తెలంగాణచౌక్, ఆగస్టు 2: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బాగుందని ఎమ్మార్పీఎస్ నాయకులు సైతం సమర్థిస్తున్నారు. కరీం�
మంత్రి హరీశ్రావుకు ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి వినతిహైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): మాదిగల డిమాండ్లను పరిషరించి, సముచిత స్థానం కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ముషీరాబాద్, మార్చి 15: దివంగత కాన్షీరాం అడుగుజాడల్లో నడిస్తేనే దళితులకు రాజ్యాధికారం సాకారమవుతుందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య, ఎమ్మ
ఉప్పల్, మార్చి 10: సమాజాన్ని మేల్కొలిపి సబ్బండ కులాలకు ఉపయోగపడిన డప్పు, మానవాళికి రక్షణ కల్పించిన చెప్పుల వృత్తిదారులను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్ల