అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేంద్ర మంత్రులను, ఎంపీలను బీజేపీ బరిలోకి దింపుతున్నది. రాజస్థాన్లో అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించింది. 41 మందితో కూడిన లిస్టులో ఏడుగురు ఎంపీలు ఉన్నారు.
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మహిళా బిల్లుకు మద్దత�
న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్నఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఈ నెల 29, 30న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పర్యటించనున్నారు. 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపూర్లో పర్యటించి అక్కడ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘తెలంగాణకు హరితహారం’ 9వ విడత ప్రారంభం ఒకవైపు.. దశాబ్ది స్ఫూర్తిగా జీహెచ్ఎంసీ అర్బ
రాష్ట్రంలో ఇప్పటికే తొలి విడత గొర్రెల పంపిణీ పూర్తి కాగా, శుక్రవారం నుంచి రెండో విడత మొదలు కానున్నది. అర్హులైన గొల్ల కురుమల జాబితాను పశు సంవర్ధకశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది.
Varun Gandhi | ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు జీతంలో కొంత భాగాన్ని ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) కోరారు. ఈ మేరకు తోటి ఎంపీలకు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను మొదట ఆదుకోవాలని, ఆపై వారికి న్య�
పోడు భూములకు పట్టాలిచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. యుద్ధప్రాతిపదికన పోడు భూములపై సర�
తెలంగాణ ప్రజలు పడిన బాధలు దేశ ప్రజలు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నరని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల�
నేటి నుంచి మార్చి 3వ తేదీ వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు స్వయంభూ నారసింహుడి అనుమతి తీసుకుని ప్రధానాలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన
కరువు కాటకాలు.. ఆకలిచావులు.. పొట్టచేతపట్టుకొని మహానగరాలకు వలసబాట పట్టిన పాలమూరు ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. రెండు జీవనదులు పారుతున్నా పొలాలు బీళ్లుగా మారడంతో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయాన
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతో పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
స్వరాష్ట్ర సాధన చేపట్టిన టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్గా మారాక తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో బుధవారం నిర్వహించారు.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. జిల్లావ్యాప్తంగా ఆయన జయంతిని గురువారం ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలో స్మామిజీ వి
క్రిస్టియన్లు పరమ పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని ఈ నెల 21వతేదీన అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఎల్బీ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల�