Lok Sabha Elections | ఎన్నికల్లో గెలవాలంటే పార్టీల జెండాలు, గుర్తులే కాదు అభ్యర్థుల ఇమేజ్ కూడా చాలా ముఖ్యం. మన దేశంలో తొలినాళ్లలో పార్టీల కంటే అభ్యర్థుల బలాబలాల మీదనే గెలుపోటములు ఆధారపడి ఉండేవి.
ఒకప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లెఫ్ట్ పార్టీల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. దేశ రాజకీయాల్లో ఒకనాడు చక్రం తిప్పిన పార్టీలు నేడు మనుగడ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి.
ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్ కానున్న 68 మంది ఎంపీలకు చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు సభ్యులు ఎంతగానో కృషి చేశారని క�
మాల్దీవుల పార్లమెంట్లో ఇద్దరు ప్రజాప్రతినిధులు బాహాబాహీకి దిగడం సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు క్యాబినెట్లోకి నలుగురు మంత్రుల చేరికకు పార్లమెంట్ ఆమోదం పొందడానికి ప్రత్యేకంగా �
బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్, శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే సహా ఐదుగురు లోక్సభ సభ్యులు ఈ ఏడాది సంసద్త్న్ర అవార్డులకు ఎంపికయ్యారు. మిగిలిన వారిలో బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా, ఎన్సీపీ ఎంపీ అమోల్ �
MPs thrash Lok Sabha intruder | పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు పాల్పడి లోక్సభలోకి చొరబడిన ఒక వ్యక్తిని ఎంపీలు పట్టుకున్నారు. ఆపై అతడ్ని చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. (MPs thrash Lok Sabha intruder) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
Parliament security scare | ఇద్దరు వ్యక్తులు బుధవారం లోక్సభలోకి చొరబడి కలకలం సృష్టించారు. (Parliament security scare) అయితే ఆ సమయంలో అక్కడున్న కొందరు ఎంపీలు ఏ మాత్రం బెదరలేదు. వెంటనే పరిస్థితిని గ్రహించారు. సభ్యుల సీట్ల పైనుంచి జంప్ చేస
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లాగిన్ ఐడీ వినియోగంపై ఎంపీలకు లోక్సభ సెక్రటేరియట్ తాజాగా పలు సూచనలు జారీచేసింది. పోర్టల్ను ఎంపీలు మాత్రమే యాక్సెస్ చేయాలని, లాగిన్ ఐడీలను ఎవరికీ ఇవ్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేంద్ర మంత్రులను, ఎంపీలను బీజేపీ బరిలోకి దింపుతున్నది. రాజస్థాన్లో అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించింది. 41 మందితో కూడిన లిస్టులో ఏడుగురు ఎంపీలు ఉన్నారు.
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మహిళా బిల్లుకు మద్దత�
న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్నఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఈ నెల 29, 30న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పర్యటించనున్నారు. 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపూర్లో పర్యటించి అక్కడ�