పాలమూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభ ఊహించనివిధంగా విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాను కీర్తించడంతోపాటు తెలంగాణ ఉద్యమ క్రె
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగిసేందుకు ఒకరోజు ఉందనగా పార్లమెంటు శనివారం సాయంత్రం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు స్టార్ట్ అయ్యాయి. లోక్సభ, రాజ్యసభలోనూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల ప�
ప్రతి అదనపు గంటకు 100 వసూలు ప్రొటోకాల్ వాహనాలకు మినహాయింపు స్థలాభావం నేపథ్యంలో నిర్ణయం నేటి నుంచే అమలు: యాదాద్రి ఈవో యాదాద్రి, ఏప్రిల్ 30: యాదాద్రి కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం వసూలు చేయనున్నట�
భారతదేశ ప్రధానమంత్రే బోనులో నిలబడ్డారు. తెలంగాణ అవతరణను కించపరుస్తూ మాట్లాడినందుకు నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో టీఆర్ఎస్ ఎ
రాష్ట్ర రైతుల సంక్షేమం, కేంద్రం నుంచి రావాల్సిన హక్కులపై చర్చ హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా
KP Sharma Oli: ఖాట్మండు: నేపాల్లో 26 మంది ఎంపీలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. పార్లమెంట్ మొత్తం రెండు దశల్లో పరీక్షలు చేయించగా మొదటి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్ బారినపడినట్లు నేపాల్ పార్లమెంట్