వాజేడు ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల సమయపాలన పాటించకపోవడంతో నిత్యం వివిధ సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే ప్రజలు ఇబ్బం�
Jupally Krishna Rao | రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. కొల్లాపూర్ పట్టణంలోని మండల పరిషత�
నిత్యం సమస్యలతో సతమతమవుతున్నామని, వెంటనే పరిష్కరించాలని తలోడి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సమస్యలపై పలుమార్లు కార్యదర్శికి విన్నవ
మండలంలోని రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శుక్రవారం పర్యటించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను, ఎంపీడీవో కార్యాలయంలో ఏర
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మర్సుకోల శ్ర�
గృహజ్యోతి’ లబ్ధి కోసం వివరాలను ఆన్లైన్ చేసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద భారీగా క
తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గుడిసెవాసులు ములుగు జిల్లా వాజేడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వాజేడు మండలంలోని మండపాక గ్రామ శివారులో ప్రభుత్వ భూమిలో ఇటీవల కొందరు గుడిసెలు వేసుకొని �
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కల్యాణ లక్ష్మి చెకులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద యువతుల పెళ్లిళ్లకు అండగా నిలిచేందుకు కల్యా�
మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల మధ్య రోజురోజుకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఈ వ్యవహా రం మూడు నెలల నుంచి కొనసాగుతుందని ఉద్యోగు లు, సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కొడంగల్ను వేగవంతంగా అభివృద్ధి చేసుకుందామని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్పై ప్రత్యేక దృష్టి పెట్టినందున కొడంగ�
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వేమనపల్లిలోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికం�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ కమ్లీమోత్య