పంచాయతీల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని డీఆర్డీవో ప్రభాకర్ హెచ్చరించారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య రైతు నుంచి రూ. 9 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా బె�
తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వగ్రామం ధర్మారం మొదటిసారిగా సోమవారం వచ్చారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్.
బీఆర్ఎస్లోని ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి భరోసా కల్పించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి, బడుగు, బలహీన వర్గాలకు బాబా సాహెబ్�
అశ్వారావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న ‘మన ఊరు - మన బడి’ పనులను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి 86 పాఠశాలల్లో 67 పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 నాట�
ప్రతిరోజూ చేస్తున్న పనులను ఫోటోలతో సహా పంపించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు
ఆ కార్యాలయం పచ్చదనంతో ఆహ్లాదభరితాన్నిస్తున్నది. ఏపుగా పెరిగిన చెట్లతో నిండుగా హరితవనంలా కనిపిస్తున్నది. ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గార్డెన్ ఆకట్టుకుంటున్నది.
మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి అభివృద్ధికి సహకరించాలని ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ పిలుపునిచ్చారు. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల పరిషత్ �