Mahabubnagar | మహబూబ్ నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లి సమీపంలో167వ జాతీయ రహదారిపై వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు
ఆమనగల్లు : ఆమనగల్లు తాసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఇన్చార్జి ఆర్డీవో వెంకటాచారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రోజువారి విధులు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పని తీరును ఆయన పరిశీలించారు. ప్రభుత్వ �
ఆమనగల్లు : ఆమనగల్లు తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. మహబుబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి నేతృత్వంలో నలుగురు అధికారులు ఉదయం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం డిప్య
మంచాల : మంచాల తాసీల్దార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నాలా కన్వెన్షన్ కోసం ఇచ్చిన రూ. 7లక్షల కాజేసి వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం