Nirmal | ప్రభుత్వ ఉద్యోగంలో చేరి నలభై ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉద్యోగ బాధ్యతలను నీతి నిజాయితీతో పాటు ఓపిక సహనానికి మారుపేరుగా ఎంపీ ఓ మోహన్ సింగ్ సేవలు అభినందించదగినవని జిల్లా ఎస్సీ కార్పొరేషన�
సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనుల జాతరను విజయవంతం చేయాలని ఎంపీడీవోలు చౌడారపు గంగాధర్, భీమేష్ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం ఆయా మండల ప�
Singareni | సింగరేణి మండల ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్ నియమితులైనారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న పీ.శ్రీనివాస్ బదిలీపై సింగరేణి ఎంపీడీవోగా వచ్చారు.
ప్రభుత్వ నింబంధనలు ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎంపీడీవో బుధవారం భూమిపూజ చేసి పనులు �
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని కోనాపూర్, లక్ష్మిదేవిపల్లి, ధర్మనాయక్ తండా, �
క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీవోలకు కారు అలవెన్స్ అందడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీడీవోలకు ఠంచన్గా కారు అలవెన్స్ బిల్లులు చెల్లించగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప�
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఎంపీడీవో పూర్ణచందర్రావు సూచించారు. గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కోసం ఎంతో మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారని, గ్రామాల్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభలో ఎంపిక జరగాల్సి�
గ్రామపంచాయతీలలో ఎలాంటి ఆర్థిక పరమైన పనులు చెయ్యమని మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్కు వినతిపత్రం పత్రం అందజేశారు.
Farmers Representation | వ్యవసాయ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు రైతులు సోమవారం ఎంపీడీవో ధనుంజయ గౌడ్ తో మొరపెట్టుకున్నారు.