సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipalli) మండలంలో పంచాయతీ ఎన్నికలకు (Panchyathi Elections) ఉపయోగించిన ఓ బ్యాలెట్స్ బాక్స్ (Ballot Box) కనిపించకుండా పోయింది. ఎన్నికలు ముగిసి ఆరు రోజులైనా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్త�
స్థానిక ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసిన నాగిరెడ్డిపేట్ మండల ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర్ను గురువారం జడ్జి సీఈవో చందర్ నాయక్ వీధుల నుంచి సస్పెన్షన్ చేశారు.
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవో (MPDO), ఎంపీవోలను (MPO) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎంపీడీవో కార్యాలయాలకు తగినన్ని నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీజీఎంపీడీవోస్ ఫోరం) రాష్ట్ర ప్�
ఎంపీడీవో ప్రభుత్వానికి తప్పుడు రిపోర్టు ఇచ్చారని, ఆయన నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని ఆ కుల సంఘాల ఐక్య వేదిక నా�
నేటి పోటీ ప్రపంచంలో విద్యకున్న ప్రాముఖ్యతను వయోజనులకు వివరించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్ కోరారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా నిర్మించిన శిలాఫలకం గోడ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఎం�
అంతర్గాం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వేముల సుమలత శుక్రవారం విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల గ్రూపు-1 ఫలితాల్లో 609 ర్యాంకు సాధించిన సుమలత వేములను పెద్దపల్లి జిల్లాకు కేటాయించారు. పెద్దపల్లి
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టుకోవాలని పెగడపల్లి ఎంపీడీవో శశి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమ�