తెలంగాణ లో జాతీయ ఆయిల్పాం బోర్డు ఏర్పాటు చేయాలని, ఆయిల్పాం పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బీఆర్ఎస్ ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు, బీబీ పాటిల్ గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసా య, �
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆకాశంలో గాలి మేడలు చూపించి, అమ లు కానీ హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ వా రికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పట్టణంలో ని పాతపాలమూరుకు చెందిన ఖాదరయ్య ఇటీవల రో�
రాష్ట్రంలోనే అన్ని వసతులు కలిగిన ఆయుర్వేద వైద్యశాలను సోమవారం మరికల్ మండలంలోని కన్మనూర్ గ్రామంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, �
మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భా గంగా గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
దేవరకద్ర మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి గుండెపోటుతో మృతిచెందగా, మంగళవా రం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నాసాగర్ గ్రామానికి చేరుకొని బాధిత కు టుం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పార్లమెంట్ ఎన్నికలకు ముందే నీళ్లు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వ హ యాంలోనే ఆలోచించామని, దురదృష్టవశాత్
మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్న కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆ దుకుంటామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
నియోజకవర్గానికి కృష్ణాజలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగుతానని ఎమ్యెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రోడ్షో ని�
అందరికీ తెలిసిన సా మెతమాదిరిగా ఎవరికీ తెలియదన్నంటూ బీజేపీ, కాం గ్రెసోళ్లు దొంగలు అయి ఉండి దొంగ దొంగ అంటూ ఆ రుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన
గుండెల నిండా.. గులాబీ జెండానే.. పల్లెల నుంచి వచ్చే దారులన్నీ సభ వైపే సాగాయి.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించగా.. గులాబీదళం గర్జించింది. సమరానికి సై అన్నది.. ప్రజా ఆశీర్వాద సభ జనజాతరైం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పలువురు లబ్ధిదారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అందజేశారు. దళితబంధు చెక్కులను జుట్ల సాగర్, బండారి ఆనంద్, కర్రెం కృష్ణ, జుట్ల మారుతి, జగ్గలి కొండయ్యకు ఎమ్మెల్యేలు చిట్ట�