కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపు
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శాసనమండలి ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. గురువారం సీఎంతో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేసేందుకు బారులుద�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కుట్రపూరితంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం మండలంలోని గురుకుంటలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తో కలిసి ఏర్ప�
మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను
మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను
కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దేశంలో ఏ పార్టీకీ లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉందని, ప్రశ్నించే గొంతుకకు మద్దతివ్వాలని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డిని ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎంపీకే
క్రీడాస్ఫూర్తితో పోటీ ల్లో పాల్గొని ప్రతిభ చాటాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో అండర్-14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బాలుర క్రికెట్ పో టీలను ఎంపీ ప్రారంభించి క్ర�
మౌలిక సదుపాయాల కల్పనలో భారతీయ రైల్వే భారీ పరివర్తన దిశగా పురోగమిస్తున్నదని, గడిచిన పదేండ్లలో రైల్వేరంగం వేగవంతంగా పురోగతి సాధించిందని పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమృ త్ భారత్ స్టేష
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమానంగా న్యాయం చేసేవారని, అప్పుడే తెలంగాణ రా ష్ట్రం అభివృద్ధి జరిగినట్లు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
మరికల్లో సోమవారం బీరప్ప బండారు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఐదేండ్లకు ఒకసారి నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా కురుమ యాదవులు ఉదయం నుంచే బీరప్ప ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి ఒకరిపై ఒకరు బండారు చల్లుక�
గిరిజనుల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహరాజ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఊరంచుతండాలో గురువారం సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవా