ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మాచారం వద్ద జడ్చర్ల నియోజక
తన తండ్రి ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్లో ఏ�
సీఎం కేసీఆర్ అందిస్తున్న మూడు పంటల కరెంటు కావాలో లేక కాంగ్రెస్ నా యకులు చెప్పిన మూడుగంటల కరెంటు కావాలో రైతులు ఆలోచించుకోవాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. టీపీ
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందని.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పాలమూరు దశ మారిపోయిందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పురపాలి�
రాష్ట్రంగా ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం, తాగునీరు, ఓడీఎఫ్ తదితర రంగాల్లో తెలంగాణ.. పెద్దపెద్ద రాష్ర్టాలను కూడా దాటేసిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.
‘పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలర్.. చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో అవినీతి పనులు చేస్తుండు.. మహానేతల పేర్లు చెబుతూ తనకు తాను గొప్పోడిగా ఫీలవుతున్నాడు.. గొప్పోళ్ల పేర్లు చెబితే పెద్ద మనిషివి �
తొమ్మిదేండ్ల కిందటి వరకు వలసలకు పెట్టింది పేరైన పాలమూరు.. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల వలసలు పూర్తిగా తగ్గించుకొని.. ఉద్యోగాలిచ్చి ఉపాధి కల
ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పారిశ్రామికవేత్తలు వచ్చి తెలంగాణలో ఎవరికీ పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొంటున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘ఇద�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సింగారం చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎ మ్మెల్యే ఎస్.రాజే�
మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తున్నదని క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం మహబూబ్నగర్లోని వానగుట్ట వద్దనున్న వక్ఫ్ ర�
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామంలో సోమవారం 48 మంది �
ఆత్మీయ సమ్మేళనాలు భంజనాన్ని లపిస్తున్నాయి.సమావేశాలు జరిగే ప్రతిచోటా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయా పట్టణాలు గులాబీమయంగా మారాయి.