రాజకీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి సహకారాన్ని అందజేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
‘కాంగ్రెస్వన్నీ ఉద్దెర మాటలు. మోసపూరిత హామీలు. ఆ పార్టీతో అయ్యేది లేదు. పోయేది లేదు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. హామీలు అమలు చేయకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతరు’ అని కరీంనగర్ �
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని చొప్పదండి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి భూపతి రెడ్డి, గ్రంథాలయ సంస్
కాంగ్రెస్ దోఖాబాజ్ పార్టీ అని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. రెండో విడుత ప్రజాహిత యాత్రలో భాగంగా ఆదివారం కరీ�
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాలుక, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. నియోజకవర్గం అభివృద్ధిపై తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్.. త�
రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేపట్టారు. ఇప్పటికే మొదటి విడుత పూర్తి చేసి, సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియో
తానెవరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని, తాను చేసిన వ్యాఖ్యను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆపాదించుకొని కార్యకర్తలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నాడని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండ�
‘ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు గ్రామాలకు వచ్చి హామీలు ఇస్తరు.. అమలు చేయాలని అడిగితే కాలయాపన చేస్తున్నరు.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై ఊసెత్తరు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరిట మిగతా గ్యారంటీ పథకాలకు మంగళ
పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బండి సంజయ్ మాజీ ఎంపీ వినోద్కుమార్పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జడ్పీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సం�
నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ పక్షాన నిలబడని వ్యక్తులు నేడు బీఆర్ఎస్ను లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల్లో ఆ పార్టీలపై, వారి నాయకత్వంపై విశ్వాసం ఉంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయరు.