కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సర్పంచ్ల పెండింగ్ బి ల్లులను వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సరార్ను కేసీఆర్ కూల్చే కుట్ర చేస్తున్నారంటూ ఎంపీ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడిపికొండ, దామెరకు చెందిన కుమ్మరి వంశస్తులు ఆనవాయితీ ప్రకారం భోగి పండుగ రోజు కుమ్మరి (వీర)బోనం చేశారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లను రథాలుగా తీర్చిదిద్దారు. శి�
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొడుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
ఎంపీ బండి సంజయ్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. అభివృద్ధి విషయంలో ఇంకెన్నాళ్లీ అసత్య ప్రచారం. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి’ అని కరీంనగర మేయర్ యాదగిరి సునీల్రావు సూచించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్, క్షేత్రస్థాయి పరిశీలన, కమిటీల పేరిట డ్రామాలడుతున్నారని బీజ
‘ప్రజలకు అందుబాటులో లేని, అభివృద్ధిని పట్టించుకోని బండి సంజయ్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానమే దక్కుతుంది’ అంటూ నగర మేయర్ యాదగిరి సునీల్రావు జోస్యం చెప్పారు.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర�
కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు ప్రయాణికులకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆదివారం, గురువారం మాత్రమే అందుబాటులో ఉండగా, మరో రెండు రోజులు నడిపించనున్నారు.
తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే.. అప్పుల రాష్ట్రమంటూ అసత్యపు ప్రచారంతో ఆరు గ్యారంటీలను విస్మరించారంటూ సీఎం రేవంత్పై మాజీ ఎంపీ వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమైక్యపాలనలో 40 ఏళ్ల పాటు దరిద్రాన్ని అనుభవించామని, పదేళ్ల తెలంగాణ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు మరోసారి పట్టంకట్టాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశా
“యాభై ఏళ్ల దరిద్రానికి కారణం కాంగ్రెస్, బీజేపీలే. ఆ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ అంధకారం అవుతుంది. కరెంటు వెలుగులు కావాలా.. కాంగ్రెస్ చీకట్లు కావాలా..? ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నాలుగున్నరేండ్లు
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై అవినీతి ఆరోపణలు రావడం వల్లే ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, అవినీతితో సంపాదించిన డబ్బుల మూటలతో ఈ ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు చూస్తున్నారని కరీంనగర్ �