కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులు, విద్వేష రాజకీయ ఎజెండా కార్యక్రమాలు బెడిసికొట్టడంతో బీజేపీ భీతిల్లింది. దిక్కుతోచని స్థితిలో దారుణాతి దారుణమైన ఎత్తుగడలను ఎత్తుకున్నది.
రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల్లో ఇద్దరు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో గ్రాడ్యుయేట్లుగా చెలామణి అవుతున్నట్టు విమర్శలు ఉన్నాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
minister ktr | Minister KTR | కరీంనగర్ ఎంపీగా నాలుగేళ్లలో ఏం పీకినవని నిలదీయాలని విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన నేపథ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా 38 చోట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బేషరత�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ కోట్లు వసూలు చేస్తున్నాడు.
Kunamneni Sambasiva Rao | కమ్యూనిస్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. చట్టాలు, వ్యవస్థపై నమ్మకం లేని వ్యక్తం బండి సంజయ్ అని, అసహనంత�
మునుగోడు నియోజకవర్గ ప్రజలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు విశ్వాసం లేదా? తాను నిర్వహించే ఉపఎన్నికల ప్రచారానికి మునుగోడు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాదని ఆయన ముందే ఊహించారా?.. గురువారం నాంపల్లి
లేదంటే కేంద్రంపై తిరుగుబాటు చేస్తం గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి నాయక్ ఎంపీ బండి కార్యాలయం ముట్టడి విద్యానగర్, జూలై 3: ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తీర్మానిం�
తొండిమాటలు కట్టిపెట్టు ఇక్కడి అభివృద్ధిని చూడు ఆర్థిక మంత్రి హరీశ్రావు గజ్వేల్, మే 13: ఎంపీ బండి సంజయ్.. తొండిమాటలు కట్టిపెట్టు.. దమ్ముంటే సిద్దిపేట జిల్లాకు వచ్చి చూడు.. ఇక్కడి అభివృద్ధి ఏమిటో తెలుస్తదన
జోగులాంబ గద్వాల : జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర కాదని దొంగ యాత్ర అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే కృష్�
కుమ్ములాటలతో రెండుగా చీలిన రాష్ట్ర పార్టీ బండి మీడియా ప్రకటనల సాక్షిగా బట్టబయలు కానరాని ఎమ్మెల్యే రఘునందన్, ఈటల ఫొటోలు బండి ఒంటెత్తుపోకడపై బాహాటంగానే చర్చలు హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్
తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని గతంలో చెప్పిన బీజేపీ ఎంపీ బండి సంజయ్.. మాట మీద నిల్చుండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కేంద్రంతో ధాన్యం �