భూకబ్జాదారులు, రౌడీషీటర్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని, అలాంటి వారిని గెలిపిస్తే మన భూములు ఉంటాయా... ప్రభుత్వ భూములు మిగులుతాయా అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమే వస్తుందని, బీఆర్ఎస్ గెలిస్తేనే గొప్పగా అభివృద్ధి చెందుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా�
ఎన్నికల సమయంలో వచ్చే కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దని, నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో పార్టీ కార్పొరేటర్లుగా కొనసాగుతున్న మర్రి భావన, కచ్చు రవితోపాటు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి సతీశ్ సోమవారం సాయంత్రం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశార�
అది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. తనకు అత్యంత పట్టున్న ప్రాంతమని ఈటల చెప్పుకొనే గడ్డ.. అలాంటి చోట బీజేపీకి ఘోర అవమానం జరిగింది.
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్లో చేసిన ప్రసంగం మొత్తం పచ్చి అబద్ధాలు, భ్రమలతో నిండిపోయింది. రైతుల ఆత్మహత్యలు, కిసాన్ సమ్మాన్ నిధి, తాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అనేక అం శాలపై తన అవగాహన రాహిత
మూడో రైల్వే లైన్ పనుల పేరుతో రైల్వే అధికారులు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కాజీపేట-బల్లార్షా ప్రధాన రైలు మార్గం కావడంతో నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తుంటార�
పసుపు బోర్డు తెచ్చి రైతులకు మేలుచేస్తానని అబద్ధాలు చెప్పి.. బాండ్ పేపర్ రాసిచ్చి.. దగా చేసిన మోసగాడు ఎంపీ అర్వింద్ అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
రీంనగర్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సోమవారం ఉదయం భూక్షరణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప�
హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం ఉప్పల్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వేశాఖను డిమాండ్ చేశారు.
ఎస్సెస్సీ హిందీ ప్రశ్నపత్రం కాపీయింగ్ వ్యవహారంలో పట్టపగలు అడ్డంగా దొరికిన దొంగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు.
పదో తరగతి పరీక్షలను అపహస్యం చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని, రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన దుర్మార్గానికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీల కుట్రదారు బండి సంజ