కాంగ్రెస్ నేతలు పొర్లు దండాలు పెట్టినా ఆ పార్టీకి ఓటమి తప్పదని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ స్పష్టం చేశారు. ఆ పార్టీ రెండో జాబితా ప్రకటించాక మరింత అప్రతిష్ఠ పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడి
సూర్యాపేటను అన్ని విధాలా అభివృద్ధి చేసిన మంత్రి జగదీశ్రెడ్డి వెంటే సూర్యాపేట ప్రజలు ఉన్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమక్షంలో పెన్�
కాంగ్రెస్ మొదటి లిస్ట్కే గాంధీభవన్కు తాళాలు వేసుకున్నారని.. రెండో లిస్ట్ ప్రకటిస్తే జుట్లు పట్టకుని అంగీలు చింపుకునే పరిస్థితి వస్తుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. నాలుగు పార్టీలు మారేటోళ�
యాదవుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. గురువారం ఆయన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి రూ.50లక్షలతో చేపడుతున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100కోట్లతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శుక్రవారం ఆయన ఆర్థిక, వైద్�
సమాజంలో అన్నివర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. చిన్ని కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో చిన్నారులు అలరించారు. విద్యార్థులతో పలు స్కూళ్లలో వేడుకలను సంబురంగా నిర్వహించారు.
సూర్యాపేట ప్రగతి నివేదన సభకు ఆదివారం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టణంలోని ఎస్వీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఉమ్మడి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు.
నల్లగొండ జిల్లా మల్కాపూర్ నుంచి రామాపురం క్రాస్రోడ్డు వరకు ఎన్హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించాలని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విజ�