సమైక్య పాలనలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినా తెలంగాణను అభివృద్ధి చేయలేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. నాడు అభివృద్ధికి ఆమడదూర�
ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
గులాబీ గూటికి ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల వరుస విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/మర్రిగూడ: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలస�