ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కుందూరు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ ద్రోహులని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి చెందింది. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎనలేని కృషి చేశా�
అమరుల కుటుంబాలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరుడైన కర్నల్ సంతోష్బాబు త్యాగం చిరస్మరణీయమని, ఆయన పోరా�
వికేంద్రీకరణతో ప్రజలకు చేరువైందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స�
తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో భాగం
ప్రకృతి వైపరీత్యాల నుంచి అధిగమించేందుకు, అధిక దిగుబడి పొందేందుకు పంటల సాగును ముందుకు జరుపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోహిణి కార్తె పూర్త�
రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాలంటే.. పంటల సాగును ముందుకు జరుపుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్ష�
రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షాలు ఉండడం దౌర్బాగ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. మండలకేంద్రంలో రూ.8.5కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు సోమవ�
రేవంత్రెడ్డి కుల దురహంకారి అని, ఆయన ఎక్కడి నుంచి పోటీచేసినా గొల్ల, కురుమలు కంకణం కట్టుకొని ఓడిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు.
హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఆదివారం అంగరంగ వైభవంగా
ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానుల సమక్షం�
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మారటం ఖాయమని నల్లగొండ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ పార్టీ మోకాళ్ల మీద నడిచినా అధికారంలో రావడం కల్ల అన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభలు సంబురంగా సాగాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ప్రకారం సాగిన సభలు ఎంతో ఆకట్టుకున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న సూర్యాపేట నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
నియోజకవర్గంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే 1.60లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో రూ.25 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.5 కోట్లతో ఖిల్లా�