కృష్ణా నదీ జలాల పర్యవేక్షణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలని పేర్కొంటూ సూర్యాపేట జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శనివారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన సర్వసభ్�
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమంలో వీధి రౌడీలా ప్రవర్తించడాన్ని ప్రజలంతా చీదరించుకుంటున్నారని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లిం�
గ్రామాల్లో జరిగిన అభివృద్ధ్దిపై ప్రతి గ్రామంలో రచ్చబండ వద్ద చర్చించిన తర్వాతనే తమకు ఓటు వేయాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, ప్రగతి నివేదన సభకు హాజరైన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై ఘన స్వా�
చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకోసం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల�
మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, అప్పుడే సమాజంలో సా మాజిక న్యాయం లభిస్తుందని, లేకపోతే ఏ మా ర్పు ఉండబోదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ చెప్పారు. జాతీయ బీసీ సం క్షేమ సంఘం ఆధ్వర్యంల
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చేపట్టింది దొంగదీక్ష అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్�
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు ప
యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, బీఆర్ఎస్ పాలనలోనే యాదవులకు తగిన గుర్తింపు లభించిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని పబ్లిక్క్లబ్ ఆ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం సినీ తార మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మృణాల్ అభిమ�
శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని, ఆయుష్షు పెంచుకోవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శాంతి, సహనాలు శాకాహారంతోనే సాధ్యమని, అన్ని మతాలు బోధించేది అహింసా మార