ఆశా జ్యోతులు | న్యూఢిల్లీ : పేదల అభ్యున్నతి కోసం తమ తుది శ్వాస వరకు పోరాడిన యోధులు దివంతగత నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య, చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్. వారి
జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమైపోయిందని, ఈ మేరకు ఉదయమే మనకు తాజా సర్వేలు అందాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించ�
హయత్నగర్: సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం హయత్�
నేరేడుగొమ్ము(చందంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధికి అనే క నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్లు అన్నారు. ఆది
భువనగిరి అర్బన్: భువనగిరి రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి భువనగిరి రైల్వే�
బొడ్రాయిబజార్: మేదరులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా శనివారం కుడకుడ రోడ్లో ఏర్పాటు చేసిన వెదురు వస
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య 60లక్షల సభ్యత్వాలు కల్గిన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన రేవంత్కు కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నేరేడుచర్ల: రాష్ట్రంలో జరుతున్న అభివృద్ధిని కండ్లుండి
కట్టంగూర్(నకిరేకల్): ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి
మిర్యాలగూడ: బీజేపీ చేస్తున్న పాదయాత్ర అబద్ధపు యాత్ర అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమ వారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కే సీఆర్ను స
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్బొడ్రాయిబజార్, జూలై 21: బీసీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం �
సాగర్ ఎన్నికల్లో మంత్రి తలసాని ప్రచారం | నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థి నోమల భగత్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.