నల్లగొండ : సీఎస్ఆర్ నిధుల నుంచి మంజూరైన మెడికల్ కిట్స్ను ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అందజేశారు. శుక్రవారం నల్లగొండ నియోజకవర్గం అప్పాజీపేట గ్రామానికి నూతనంగా మంజూరైన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సబ్ సెంటర్ కు సీఎస్ఆర్ నిధుల నుంచి మంజూరైన బెడ్స్, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్, సెలైన్ సెట్, స్టెక్చర్, స్టాండ్ ను ఆరోగ్య కేంద్రానికి అందజేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్