కోరుట్ల మండలంలోని ఐలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంఘం ఆధ్వర్యంలో యూరియాను పోలీసుల పహారా మధ్య బుధవారం పంపిణీ చేశారు. ఈ మేరకు 440 బస్తాలు రాగా యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో యూరియా పంపిణీ గోదాం వద్దకు
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన నరసయ్య ఇటీవల చెందాడు. కాగా ఆ కుటుంబానికి గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్ 50 కిలోల బియ్యం పంపించగా స
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆదేశానుసారం యువ నాయకులు ఎల్ కార్తికేయ సౌజన్యంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో�
కథలాపూర్ మండలం దుంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఎన్ఆర్ఐ జెల్ల శంకర్ యాదవ్ గురువారం టై, బెల్ట్ లు పంపిణీ చేసినట్లు ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెలిపారు.
రుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని మృతి చెందిన వారి కుటుంబాలకు మంజూరైన ఇన్స్రెన్స్ చెక్కులు, అలాగే సీఎంఆర్ఎఫ�
బీఅర్ ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజక వర్గం లో కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల�
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు యూనిఫాంలు గురువారం ఎంఈవో శంకర్ ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలో 349 మంది విద్యార్థులకు అవసరమైన దుస్తులను అందజ
పోలీస్ శాఖ అధికారుల ప్రొటెక్షన్ మధ్య వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా టోకెన్లు వ్యవసాయ సొసైటీ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సొసైటీలో రైతులు మంగళవారం ఆందోళన చేసిన విషయం తెలిసింద�
మండలంలోని గాగిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో కరీంనగర్ కు చెందిన ఆనంద్ స్వీట్ హౌజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.10వేల విలువగల లాంగ్ నోట్ బుక్స్, తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం ప్రాజెక్టు వర్క్ బ
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పేదలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని రాంపల్లి, చందపల్లిల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సామ
అనారోగ్యంతో అచేతన స్థితిలో భర్త... కూలీనాలి చేసుకుంటూ కుటుంబంను పోషించుకుంటున్న భార్య... ఇంజనీరింగ్ చదువుతూ ఇంటి అవసరాలకు రాగి జావా అమ్ముతున్న కూతురు... పదో తరగతి చదివి ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి న్యూస్ పేప�
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప ప
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం పరిధి