అమరావతి : అమరావతి రైతుల మహాపాదయాత్రకు నెల్లూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర శనివారం 27వరోజుకు చేరుకుంద
ఎమ్మెల్యే చిరుమర్తి | నార్కట్పల్లి మండలంలోని ఏనుగులదోరి గ్రామం, నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మహిళలకు పంపిణీ చేశ
ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి | తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు.భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
మంత్రి ఐకే రెడ్డి | పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమయ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
ఎమ్మెల్యే ఆత్రం | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో 8 లక్షల 65 వేల 430 మంది లబ్ధిదారులకు కొత్తగా 3 లక్షల 93 వేల రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | నిరుపేద సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలోని
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఆడపిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం కింద చేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివ�