గదిగుడా/కుమ్రం భీం ఆసీఫాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గదిగుడా మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ అందజేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ అడా చంద్రకళ రాజు, జడ్పీటీసీ మేస్రం గంగుబాయి సోము, వైస్ ఎంపీపీ యెగేష్, స్థానిక సర్పంచ్ మేస్రం జైవంత్ రావ్, ఏఎంసీ డైరెక్టర్ దవలత్ రావ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుసం బాదిరావ్, మాడవి చంద్రహరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం