Karthika Pournami | కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో భక్తులు, మహిళలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక
సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింద
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఆదివారం సోయాబిన్ కొనుగోళ్లను స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా సేకరణ చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లాలో మొట్ట మొదటిసారిగా ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో 250 మంది విద్యార్థినుల సమక్షంలో ఎస
ఆదిలాబాద్ జిల్లా రైతులకు వానకాలం సాగు కలిసొచ్చినట్లు కనపించడం లేదు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోగా.. చేతికొచ్చిన దిగుబడులు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కన్నెర్ర జేస్తున్నారు.
ZPHS Students | స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీలకు అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ సాంబమూర్తి తెలిపారు.
Pilot Prajavani | గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతంగా పరిష్కరించేందుకు పైలట్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీసుకొచ్చిన సరికొత్త నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతులకు అండగా నిలవాల్సిన సీసీఐ మద్దతు ధరతో పంటను సేకరిం�
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. ప్రైవేటు కాలేజీల్లో చదివే ఆయా వర్గాలకు చెం�
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేశ్(22), అ