మంచిర్యాల జిల్లా కాసిపేట (Kasipet) మండలంలోని పెద్దాపూర్ కోలంగూడలో శ్రీశ్రీ లోవ భీమయ్యక్ స్వామి జాతర (Lova Bheemaiahk Jathara) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బుధవారం నుంచి మూడు రోజలు పాటు ఈ జాతర కొనసాగునుంది.
Congress Leaders Warn | ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్ చందనాల రవి కుమార్ను పార్టీలోకి తీసుకుంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలను మరియు ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ
Villagers Warnings | స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటర్ జాబితా లో తమ పేర్లు లేకుండా చేసిన బూత్ లెవల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా గ్రామస్థులు డిమాండ్ చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ) మండలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు (Maoists) పట్టుబడ్డారు. సోమవారం రాత్రి సిర్పూర్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి తారస పడిన 16 మంది మావో�
పల్లె పోరులో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి, రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట
మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే హవా ఉంటుందని, అత్యధిక సంఖ్యలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కే�
ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపున�
Mancherial | మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాలిగ గ్రామానికి వచ్చిన స్వామీజీలు చెప్పిన మాట మేరకు ఇవాళ తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం కనిపించి�
రెండో విడుత పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. ఆదివారం ఉదయం ఏడింటికి ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మంచిర్యాల జిల్లాలో 84.59 శాతం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 86.64 శాతం పోలింగ్ నమోదై�
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం తరెబ్బెన మండలం గోలే టి, రెబ్బెన గ్రామ పంచాయతీల్లో �