ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని వానకాలం ఆందోళనకు గురి చేస్తున్నది. సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా చినుకు జాడలేక పోవడంతో వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.26 లక�
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే పంటలను ఈ వానకాలంలో సాగు చేయాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తున్నది. ఇందులో భాగంగానే సాధారణంగా వానకాలంలో అధిక మంది రైతులు సన్నరం వరి సాగు చేస్తుంటారు. వరి సాగు చేసే ర�
సోషల్ మీడియా వేదికగా రీల్స్, కామెడీ వీడియోలతో వేలాది మంది అభిమానులను బాసరకు చెందిన బాలుడు గుర్రప్ప వినయ్కుమార్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వెండితెరపై మెరిసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రముఖ ద
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నర్సపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాథోడ్ రామ్జీ(65), ఆడే ప్రకాశ్(56) మృతి చెందినట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన రైతు నుగూరే పాండురంగ్ సిరికొండ సిరి సంపద వ్యవసాయ మార్కెట్ యార్డులో పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు.
కాంగ్రెస్ సర్కారు రైతులను గోస పుచ్చుకుంటున్నది. విత్తనాలు, ఎరువులను సకాలంలో పంపిణీ చేయక.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వక అరిగోస పెడుతున్నది. కనీసం పండించిన పంటను మార్కెట్
బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్కు బీఆర్ఎస్ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సన్ని హితుల ద్వారా స్వయంగా పుష్పగుచ్ఛం, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పత్రాన్ని అంద
PD Act | మంచిర్యాల జిల్లా తాండూర్, భీమారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న విక్రేతపై బుధవారం పీడీ చట్టాన్ని అమలు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా త�
BRS | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలంలోని పాట్నాపూర్ సర్పంచ్ ఖందరే లక్ష్మిబాయి బాలాజీ బుధవారం ఆసిఫాబాద్లోని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు.
వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని.. కార్పొరేట్ సంస్థలకు పరిశ్రమను అమ్మకానికి పెట్టాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవా�