Farmers | నెన్నెల : సారు మా వడ్లు కాంట చేసి ఇరవై రోజులయింది.. కాంట అయిన బస్తాలను లారిలో ఎక్కించండి అంటే సదరు డీసీఎంస్ నిర్వాహకుడు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదేందీ అని అడిగితే కాంట చేసిన బస్తాలను మరలా వడ్లను �
బదిలీల ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కొందరు అధికారులు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ, తాజా బదిలీల్లో అక్కడి నుంచి కదలకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
రైతులను ఇబ్బంది పెట్టినా, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.
జొన్నలు కొనడంలో అధికారుల జాప్యం, నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొనాలలోని కొనుగోలు కేంద్రంలో శుక్రవారం బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
ఇప్పటికే లారీలు, గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు 13 కిలోల కోత విధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉట్నూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో �
Auto Drivers Protest | పెంచిన డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని బీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా డిమాండ్ చేశారు.
MLA Rama Rao Patel | ఆడపడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.
Tragedy | జిల్లాలోని బేల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. బెతం సాయిదీప్ పెనుగంగా వాగులో స్నానం చేస్తూ నానమ్మ, బంధువులు చూస్తుండగానే నీటి గుంతలోకి జారుకున్నాడు.
BRSV Dharna | తాండూరు మండలానికి మంజూరైన జూనియర్ కళాశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. అక్రమాలు అరికట్టడానికి, జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రత్యేక సంసరణలు చేపట్టింది.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని టేకిడి రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొజ్జాన్గూడ గిరిజన గ్రామంలో 15 బోర్లు అడుగంటిపోయాయి. దీంతో భగీరథ నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.