Technology | విద్యార్థులు చిన్ననాటి నుంచే సామాజిక, సాంకేతిక అంశాలతోపాటు ప్రభుత్వ శాఖలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఎంపీడీవో సాగర్ రెడ్డి సూచించారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో సోయా కొనగోలు చేయాలని, తేమతో సంబంధం లేకుండా పత్తిని సేకరించాలని, సంక్రాంతి లోగా యాసంగి పంటలకు రైతు భరోసా విడుదల చేయాలని, యూరియా యాప్ను ఎత్తివేయాలని..’ డిమాండ్ చేస్తూ బీ�
సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రె స్ సర్కారుపై తిరుగుబాటు చేసి యేడాది పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించి, రెగ్యులర్ చేస్�
Adult education | అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా వయోజన విద్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ
అన్నారు.
CPI | ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పార్టీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేసే పరిష్కరించే పార్టీని ప్రజలు ఎప్పటికీ గుండెలకు హత్తుకుంటారన్నారు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లా బంద్లో భాగంగా ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోయాబీన్ పంటను కొని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ల కంటే ప్రతిపక్
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పంటలను కొనుగోలు చేయడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రా�
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిది. సరైన నాయకుడిని ఎంచుకొవడంలో ఓటు చాలా ప్రాముఖ్యమైంది. అలాంటి ఓటు స్థానిక వార్డుల్లో ఉండకుండా ఇతర వా ర్డుల్లో ఉంటే సరైన నాయకుడిని ఎంపిక ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత�
దండేపల్లి : విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరు భద్రత సూచనలు పాటించాలని డీఈ టెక్నికల్, విద్యుత్ సేఫ్టీ ఆఫీసర్ దుర్గం మల్లేశం (Durgam Mallesham) అన్నారు.
Jogu Ramanna | కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల గురించి పట్టింపు లేదని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే బీజేపీ ఎ�
చెన్నూర్ పట్టణం సమీపం నుంచి నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతో కంకర తేలిన దారిలో నిత్యం రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేస�