పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. దీంతో అందులో చదువుకుంటున్న విద్యార్థుల�
ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కొనసాగుతున్నది. అయితే ఈ ‘సర్' ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ నుంచి తిరిగి
మహారాష్ట్రలోని హింగోళి జిల్లాలో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.37 గంటలకు సంభవించిన భూకంపం ప్రభావం జిల్లాలో కనిపించింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దుకు సమీపంలో హింగోళి జిల్లా, ఆ పక్క�
ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీలో జిల్లాలోనే ఎల్లారెడ్డి మండలం ముందువరుసలో నిలువగా, పత్రాల స్వీకరణలో వెనుకబడిపోవడం గమనార్హం. 14 రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో పనిచేసే బీఎల్వోలకు
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నగ�
Soya farmers | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోనం కంపెనీకి చెందిన తేజస్వి సోయా విత్తనాలు వేసి మొలకెత్తక నష్టపోయామని సోయా రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు.
TBGKS | బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ఒప్పందాన్ని సాధించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
CP Amber Kishore Jha | గిరిజనులతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని పోలీస్ శాఖ పట్ల విశ్వాసాన్ని పెంపొందిం చాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్లో వెలుగులోకి వస్తున్న అక్రమాల వ్యవహారంలో స్థానికంగా అగ్గి సెగలు రగులుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో లొసుగుల ఆధారంగా తనది కాని బ్యాంకులకు తనఖా ఉన్న భూములను అక్రమార్గ
ఉపాధ్యాయులు విధులను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు హెచ్చరించారు. మంగళవారం రాత్రి కెరమెరి మండలం హట్టి ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సంద�
ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యనందించి, రుచికరమైన భోజనం పెట్టాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం కాగజ్నగర్ పట్టణంలోని పాత ప్రభుత్వ ఉన్నత ప్రధానమంత్రి శ్రీ పాఠశాలను అదనపు కలెక్టర్ (స్థ
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అందూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు దిక్కయ్యారు. ఒకటి నుంచి ఐదు తరగతి వరకు 39 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.