మంచిర్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షం కురిస్తే పంటలు నష్టపోవాల్సి వస్తున్నదని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కురి�
పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాపారులు కనీసం చెక్పోస్టులను సైతం లెక్క చేయడం లేదు. మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు లారీలు శనివారం �
నిర్మల్ జిల్లాలో పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో లక్ష్మణచాంద మండలంలోని పంటల పరిస్థితి, రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం క్షేత�
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గోదావరి ఒడ్డున గల పురాతన కాలంనాటి బ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణంలో 9- 12వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన అరుదైన శిల్పాలు, విగ్రహాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ కవి, చరిత్ర పర�
ఉట్నూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు సబ్ బ్రాంచ్ యజమాని ఓం కార్ శుక్రవారం యూనియన్ బ్యాంక్ లో డిపాజిట్ చేసేందుకు నగదు తీసుకెళ్లగా అందులో నాలుగు నకిలీ రూ.500 నోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గ�
రాబోయే బక్రీద్ పండుగను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆకాశవాణి కేంద్రం కీలక పాత్ర పోషిస్తున్నదని, ఆదిలాబాద్ రేడియో స్టేషన్ జిల్లాకు వరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Mancheriyal | రైతుల కష్టాలు అన్ని, ఇన్నీ కావు. నారు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు ఒక ఇబ్బంది అయితే పండించిన పంటను అమ్మేందుకు మరో సమస్య. కాంగ్రెస్ పాలనలో రైతుల దైన్యస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది.
మొక్కజొన్నలు కొనుగోలు చేపట్టాలని నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లీ ఎక్స్ రోడ్డు వద్ద నిర్మల్-భైంసా రహదారిపై లోకేశ్వరం మండల రైతులు ఆందోళనకు దిగారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి రైతులు భారీగా పంటలు నష్టపోయారు. మార్కెట్ యార్డులకు తెచ్చిన మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.
కేసీఆర్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టి చూసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేస్తున్నది. కల్లాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైన కొనకపోవడం, కొన్న ధాన్యాన్ని 24 గంటల్లో తరలించకపోవడంతో రైతులు అవస్థలు పడుత