బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో
తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారి ఆత్రం గంగామణి మంగళవారం కిడ్నాప్కు గురైన ఘటనలో జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి ఆరు గంటల్లోనే చిన్నారిని సురక్షితంగా గుర్తించి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామ పంచాయతీ పరిధిలోని చామన్పల్లి గూడెంకు చెందిన మర్సుకోల పారుబాయి(48) బల్లి వాగు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకున్నది
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డ�
భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియతో భూ సమస్యల పరిషారం సులభతరం కావడంతో పాటు భవిష్యత్లో భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. తాండూర్ మండలంలోని ద్వారకాపూర్ గ్రామ ప�
జిల్లాలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్), మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో ఎక్స్రే సేవలు నెల రోజులుగా నిలిచిపోవడంతో రో గులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. దవాఖానలోనే చేయాల్సిన పరీక్షల కోసం �
ఇంద్రవెల్లి, జూలై 28: బడి ఈడు పిల్లలందరూ చదువుకునేలా, పాఠశాలలో చేరేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ (సివిల్-వైమానిక దళ సంయుక్త విమానాశ్రయం) నిర్మాణానికి సం బంధించిన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, శాఖల సమన్వయ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి �
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గిరిజనులు అత్యధిక జనాభా ఉన్నారని, ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా వసతులు కల్పించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఆరోగ్యశా�
Protest | మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దేందు�