కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు సన్న రకాలకు క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామన్న హామీ ఒట్టి బోగస్ అనే తేలిపోయింది. ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ బోనస్ ఇవ్వకుండా చేతులెత్తే�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి హాజీపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులమడుగు గ్రామానికి చెందిన గర్భిణి టేకం జంగుబాయి (30) ప్రసవ సమయంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కన్నాపూర్ జీపీ పరిధి�
నూతన ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శనలు చక్కటి వేదికని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పే ర్కొన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞా�
Special attention | వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియట్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి గణేష్ కుమార్ జాదవ్ అధ్యాపకులకు సూచించారు.
Ramana Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ కాసిపేట మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి పిలుపు నిచ్చారు.
Bogus Ration cards | చట్టబద్ధతలేని వలస లంబాడీల ఆహార భద్రత కార్డులు , బోగస్ సర్టిఫికెట్లు రద్దు చేయడం హర్షనీయమని ఆదివాసి సంక్షేమ పరిషత్ గాదిగూడ మండల అధ్యక్షుడు విల్లాస్ అన్నారు.
Indian Constitution Day | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని త్రిరత్న బుద్ధవిహార్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దళితులు బుధవారం ఘనంగా నిర్వహించారు.
చింతలమానేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం ఏసీబీ అధికారులు వచ్చారన్న విషయం కలకలం రేపింది. సాయంత్రం అధికారులు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ వైరల్ అయ్యింది.
ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత సెప్టెంబర్లో జీవో విడుదల చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్�
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై సింగరేణి కార్మికులు, జేఏసీ నాయకులు కన్నెర్ర చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవా రం సింగరేణి వ్�
బీసీలకు స్థానిక సంస్థలతో పాటు చట్ట సభలు, వి ద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘాల నేతలు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు మంగళవారం మం చిర్యాల జిల్లా చెన్నూర్లో నల్ల బ్యాడ్జీలత