“మా అమ్మ కమలాదేవి పేరు మీద బోయపల్లి శివారులో 41 గుంటలు ఉండె. ఎన్హెచ్-363లో పోయింది. ఆ భూమికి చదరపు మీటరుకు రూ.350 చొప్పున రూ.17 లక్షల పరిహారం ఇచ్చిన్రు. మా పక్కన ఉన్న భూమి వాళ్లకు మాత్రం చదరపు మీటరుకు రూ.1317 ఇచ్చిన్
నాలుగు వరుసల జాతీయ రహదారి-363 గుంతలమయం గా మారింది. నిర్మించిన ఆరు నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై ఏర్పడిన గుంతలపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షా లు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకూ
నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళ�
పర్యవరణ పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎఫ్వో నీరజ్కుమార్, బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్ లు పిల�
జిల్లాలో ఆటో యూనియన్ ఎన్నికల్లో రగడ రాజుకుంది. అధికార పార్టీ నాయకుల జోక్యంతో యూనియన్ ఎన్నికలను ఏకగ్రీవం చేశారంటూ అసమ్మతి వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి కొత్త యూనియన్
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి పైసా కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం అంకెల గ
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సత్వర మే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్దీపక్ అధికారులను ఆదేశించారు. గురవారం మండలంలోని కుష్నపల్లి పాఠశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. వర్షాలకు వ
వారం రోజులుగా జిల్లాలో వర్షం కురుస్తున్నది. కౌ టాల మండలంలోని కుంటలు, చెరువులు, ఒర్రెలు, వాగులు, నదులు నిండుగా మారా యి. మండల కేంద్రంలోని ప్రధానరోడ్డు చిత్తడిగా మారింది. వాంకిడి మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా
తెలంగాణ వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించిన అనంతరం క్యాతన్పల్లిలోని మాజీ ఎమ్మె
రాష్ట్ర బడ్జెట్పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ర్టానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఒక్కపైసా కూడా విదిల్చలేదు.
ధరణిలో పెండింగ్ దరఖాస్తులు పేరుకుపోయాయి. గత కేసీఆర్ సర్కారు ధరణిలో మార్పులు చేసే అధికారాలన్నీ కలెక్టర్లకు ఇవ్వడంతో ఇవి పరిష్కారం కాలేదు. అందుకే దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాలను తహసీల్దార్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను బుధవారం పండుగలా నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీ కేక్లు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలోని పీకలగుండం గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాక మహిళలు అవస్థలు పడుతున్నారని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఎర్రవాగును దాటి, చెలిమెల నీరు తె
కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో అసలు తెలంగాణ ప్రస్తావనే రాలేదు. కేంద్ర మంత్రి నిర్మ లా సీతార