ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెన వర్షాలకు నీటిపాలు అవుతున్నది. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి చిన్నపాటి వర్షాలకే వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనదా
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మల్లంగి గ్రామానికి చెందిన జాడే శంకర్, జాదవ్ కృష్ణ, జాదవ్ మిథున్, జాదవ్ మిట్టు వ్యవసాయ పనులు ముగించుకొని బుధవారం సాయంత్రం ఇంటికి వస్తున్నారు.
హజీపూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుడిపేట్ 13 వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ ముందు ఏర్పాటు చేసిన లక్ష్మీ గణేష్ మండలిలో గురువారం మహిళలు కుంకు�
Quality education | ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తు విద్యారంగా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
Urea Supply | యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసమని జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు .