Durgam Chinnaiah | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని మాజీ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు.
Congress 1000 Days | నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేటకు చెందిన రైతు ముంజ తిరుపతిగౌడ్ యూరియా కోసం ఎదురొంటున్న ఇబ్బందులను బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లార
Balka Suman | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం దగా, వైఫల్యాలు, అన్ని వర్గాల విధ్వంసమే అని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
BRS Protest | గ్రామాల్లో అధ్వానంగా మారుతున్న పారిశుధ్య పరిస్థితులు, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ కడెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Collector Rajarshi Shah | గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు.
Rathod Janardhan | వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు.
RS Praveen Kumar | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22A ద్వారా భూములను నిషేధిత జాబితాలో పెట్టి సిగ్గులేకుండా టోల్ఫ్రీ నంబర్ పెట్టామని చెప్తున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు
BRS Leaders | ఎన్నో ఆశలతో అధికారాన్ని అప్పగిస్తే అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నార్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ అన్నారు.
ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామ సమీపంలో కెనాల్ కాల్వలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండ సాయిరాం (21) మృతదేహంగా పోలీసులు గుర్తించారు.