కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇస్తామనడంతో ఆనందంగా ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన లబ్ధిదారులు చివరికి ఎమ్మెల్యే రాకపోవడంతో.. నిరాశతో వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం కాసిపేట మండల కేంద్రంలో ఎమ్�
కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటూ.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ బహిరంగంగా నిలదీశారు. ఇందుకు దానం బదు
ప్రజా పాలన అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజే�
జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం 66 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి కల్యాణ లక్ష్మి చెకులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, పీఏపల్లి, చింతపల్లి, మల్లేపల్లి మండలాలకు చెంద�
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలో 41మందికి, కేతేపల్లి మండలంలో 33 మందికి, నార్కట్పల్లి మండలంలో 100 మందికి, రామన్నపేట మండలంలో 37 మంది లబ్ధ్ద�
ప్రభుత్వ ఖజానాలో నిధులు లేక పోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంథనిలో శనివారం ఆయన పర్యటించారు.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దాకా ప్రజల పక్షాన ఉండి పోరాడతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలు ఉన్న పేద కుటుంబాల కష్టాలు తీరుస్తున్నదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆడబిడ్డల సంక్షేమమే ధ్యేయంగ
అప్పట్లో ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే నిరుపేద తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బందిపడేవారు. అప్పులు చేసి బిడ్డను అత్తగారింటికి సాగనంపే పరిస్థితులు ఉండేవి. బిడ్డ పెండ్లి కోసం ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఆనాట�
హైదరాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు వరం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో 113 మంది లబ్ధిదారులకు కల్యా