ఆమనగల్లు : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్గిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం ఆమనగల్లు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో తాసి
శంకర్పల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలోని 70మంది లబ
మాదాపూర్ : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నారని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్ర�
బషీరాబాద్ : మండల పరిధిలోని దామర్చేడ్ గ్రామానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామునాయ
మొయినాబాద్ : పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆర్థికంగా ఆదుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో కల్�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ 81 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తలకొండపల్లి, డిసెంబర్ 13 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం పరిధి
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తాంసి : తెలంగాణ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల కింద అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్
దిలావర్పూర్ : త్వరలోనే అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నెరవేరుస్తామని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. దిలావర్పూర్ తహసీల్ కార్యాలయంలో నర్సాపూర్(జీ), ది