పరిగి : దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు కళ
వికారాబాద్ : నిరుపేదల పెండ్లిళకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పెద్దన్నలా నిలుస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్�
189 మందికి రూ. కోటి 90లక్షల చెక్కుల పంపిణీ అబ్దుల్లాపూర్మెట్ : పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ�
ధర్మపురి: అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంల�
ఆర్బాటాలకు పోయి అప్పులు చేయకండీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి 66మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఇబ్రహీంపట్నంరూరల్ : రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ
ఖానాపూర్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. గురువ
ఎమ్మెల్యే దానం | ఆదర్శ్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో హిమాయత్నగర్ డివిజన్కు చెందిన 28 మంది లబ్ధి దారులకు చెక్కులను కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, మాజీ కార్పొరేటర్ జె. హేమలతయాదవ్లతో కలిసి ఎమ్మ�
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ | రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ బైక్పై తిరుగుతూ
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో 39 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజే
ఎమ్మెల్యే ఆత్రం | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.