నేరడిగొండ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బుధవారం నేరడిగొండలోని మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబా
కోట్పల్లి : పేదింటి మహిళలకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని రాంపూర్ రైతువేదికలో 20మంది లబ్ధిదారులకు రూ. 20,22,320 లక్షల విలువ చేసే 20 చెక్కులను �
బుల్లెట్పై తిరుగుతూ | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఖమ్మం కార�
ఎల్లారెడ్డి రూరల్ : పాలకుడు సమర్థుడైతే ప్రజలు సుఖపడతారని, తెలంగాణకు అటువంటి నాయకుడు సీఎం కేసీఆర్ ఉండడం అదృష్టమని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని క్యాంపు కార్య�
మోమిన్పేట : తెలంగాణ ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిలా అదుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్�
జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్ : ప్రజలకు జవాబుదారిగా పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధికారులు, ప్రజాప్రతినిధు�
మర్పల్లి : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రెండు కండ్లల ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంప�
కోట్పల్లి : తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో 14మందికి రూ. 14,15624 విలువ గల చెక్కు