ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. అందులో భాగంగా కట్టంగూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకల నూతన భవన నిర్మాణానికి ప్
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తొమ్మిదేండ్లలో జరిగిన ప్రగతి కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర
దేశ వ్యాప్తంగా సమాజాన్ని విచ్ఛిన్నకరం చేసేందుకు కుట్ర పన్నుతున్న విచ్ఛిన్నకర శక్తులను ఓడించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భవించిందని ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే బొల�
Badugula Lingaiah yadav | కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం లాంటిదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. పేదలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజల తరఫున
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్ర్రెడ్డి అన్నారు.
మునుగోడులో ఎన్నికల రోజు కూడా బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ దృష్టికి తీసుకొచ్చారు.
హైదరాబాద్ : దౌర్భాగ్యపు ఎంపీ అర్వింద్ అనీ, మహిళలను గౌరవించే సంస్కారం ఆయనకు లేదంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మండిపడ్డారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర�
సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని.. ఆయన్ను ముట్టుకుంటే భస్మం అవుతారు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే నేడు రాష్ట్ర�
ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోని మోదీ సర్కార్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ భువనగిరి అర్బన్, జనవరి 24: తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతున్నదని రాజ్�
అందుకే బీసీల జనగణన చేపట్టడం లేదు రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్ బీసీల జనగణన దేశ భవిష్యత్తుకు అవసరం మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఖైరతాబాద్, డిసెంబర్ 5: ‘దేశంలో 130 కోట్ల జనాభా ఉంటే.. అందులో 60 కోట్ల మంద�