నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఎంపీ అర్వింద్ విమర్శిస్తే సహించేది లేదని బాల్కొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీశ్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్
ప్రజలకు మేలు చేయాలని ఎంపీ అర్వింద్కు చెప్తే తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తనను తిట్టినా పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని సూచించారు.
పసుపు రైతుల గోస ఈ సీజన్లో తీవ్రంగానే ఉండబోతున్నది. ఓ వైపు దిగుబడుల రందితో దిగాలుగా ఉన్న అన్నదాతలకు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో మరింత నిరుత్సాహానికి గురి చేస్తున్నది. సీజన్ ఆరంభంలో ఎప్పుడైనా భారీగ�
నవీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) గత కొన్నేండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. మండల కేంద్రంలో బాసర ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన రైల్వేగేటును ప్రతి అరగంట
ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎంపీ అర్వింద్ బహిరంగ చర్చకు సిద్ధమా అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సవాల్ విసిరారు.
అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా మారుస్తున్న రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై ఎంపీ అర్వింద్ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని భీమ్�
ఎమ్మెల్సీ కవితను సీఎం కేసీఆర్ బిడ్డగా కాకుండా తెలంగాణ ఆడబిడ్డగా చూడాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..
MP Arvind | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మహిళా కమిషన్తో పాటు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో
పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని, లేదంటే రాజీనామా చేసి రైతు ఉద్యమంలో పాల్గొంటానని చెప్పి మాట తప్పిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు తగిన బుద్ధిచెప్తామని జగిత్యాల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, మెట్ప�
పసుపు బోర్డు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్స్టేషన్లో రైతు ఐక్యవేదిక నేతలు ఫిర్యాదు చేశారు.
కమ్మర్పల్లి, ఆగస్టు 16: పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్.. మాట తప్పడంతో రైతుల్లో నెలకొన్న అసంతృప్తి ఎక్కడికక్కడ వ్యక్తమవుతూనే ఉన్నది. బోర్డు తెచ్చేదాక గ్రా�
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భా రం మోపుతూ దారుణంగా హింసిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మోదీ సర్కార్ చేసే పనులు నిల్... వేసే పన్నులు ఫుల్ అని ఎద్