ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని పేర్కొంటూ పసుపు రంగు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆ పార్టీ ఎంపీ అర్వింద్ తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తప్పేనని, వాటిని తాను ఎట్టిపరిస్థితుల�
ఎంపీ అర్వింద్కు దమ్ముంటే అతడు చేసిన అభివృద్ధి ఏమిటో, తెచ్చిన నిధులు ఎన్నో చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాతే గ్రామాల్లో అడుగు పెట్టాలన్నారు. వివిధ పార్టీల కార్యకర్తలు శన�
రైతులకు ఇచ్చిన పసుపు బోర్డు హామీని నెరవేర్చని ఎంపీ అర్వింద్ తీరు మరోసారి ప్రస్ఫుటమైంది. మాధనగర్ ఆర్వోబీ విషయంలో కనీసం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఎంపీ అర్వింద్ విమర్శిస్తే సహించేది లేదని బాల్కొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీశ్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్
ప్రజలకు మేలు చేయాలని ఎంపీ అర్వింద్కు చెప్తే తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తనను తిట్టినా పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని సూచించారు.
పసుపు రైతుల గోస ఈ సీజన్లో తీవ్రంగానే ఉండబోతున్నది. ఓ వైపు దిగుబడుల రందితో దిగాలుగా ఉన్న అన్నదాతలకు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో మరింత నిరుత్సాహానికి గురి చేస్తున్నది. సీజన్ ఆరంభంలో ఎప్పుడైనా భారీగ�
నవీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) గత కొన్నేండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. మండల కేంద్రంలో బాసర ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన రైల్వేగేటును ప్రతి అరగంట
ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎంపీ అర్వింద్ బహిరంగ చర్చకు సిద్ధమా అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సవాల్ విసిరారు.
అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా మారుస్తున్న రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై ఎంపీ అర్వింద్ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని భీమ్�