నిజామాబాద్ : ఎల్లమ్మ తల్లిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని భీమ్గల్లో ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా పెదంగంటి ఎల్లమ�
కేంద్రం వడ్లు కొంటదా? కొనదా?’ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర రైతులంతా అడుగుతున్న ఏకైక ప్రశ్న ఇది. బీజేపీ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏదో ఒకటి మాట్లాడుతూ తప్పించుకొంటున్నారు. తాజాగా ఎంపీ ధర్మపు�
ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డుపై హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక మాట తప్పారని నిజామాబాద్ జిల్లా రైతు ఐక్య కార్యాచరణ వేదిక, జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు.
ఆ ఘటనకు టీఆర్ఎస్కు సంబంధం లేదు సీఎం కేసీఆర్ను తిడితే అంతుచూస్తాం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో మంగళవారం ఎం�
ఆర్మూర్లో అడుగడుగునా అడ్డగింత పసుపు బోర్డు హామీపై ప్లకార్డులతో నిరసన కాన్వాయ్తో రైతులపైకి దూసుకెళ్లిన ఎంపీ రాళ్లు, కర్రలతో వెంటాడిన రైతులు ఘర్షణలో అర్వింద్ వాహనం ధ్వంసం సమాధానం చెప్పలేక పారిపోయిన �
MP Aravind | మల్లాపూర్, జనవరి 19 : నిజాంబాద్ పార్లమెంటు పరిధిలోని రైతులు అందరికి మోసపూరితమైన హామీలిచ్చి గెలుపొందిన అబద్ధాల ఎంపీ అరవింద్ కు రానున్న రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని వైస్ ఎంపీపీ గౌరు నగ�
బంజారాహిల్స్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పో�
వనస్థలిపురం : పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, రైతులను మోసం చేసిన పచ్చి దగాకోరు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అని టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర
వర్ని : దళితులు, గిరిజనుల పట్ల ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వర్ని మండల కేంద్రంలో దళిత సంఘాలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అట్రాసిటి కేసును కించపరుస్తూ అరవింద�
పోలీసులకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఫిర్యాదు ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేయడంపై ఆగ్రహం బంజారాహిల్స్, నవంబర్ 1: ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేసి దళితుల మనోభావాలను కించపరచిన నిజా�
భీమ్గల్: భారత రాజ్యాంగాన్ని కించపర్చే విధంగా మాట్లాడిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను నిజామాబాద్ భీమ్గల్ పట్టణ కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.ఈ
అట్రాసిటీ చట్టాన్ని హేళన చేస్తావా? వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయ్ టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి ఖమ్మం రూరల్/మల్లాపూర్, అక్టోబర్ 31: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దళిత ద్రోహి అన�