MP Aravind | మల్లాపూర్, జనవరి 19 : నిజాంబాద్ పార్లమెంటు పరిధిలోని రైతులు అందరికి మోసపూరితమైన హామీలిచ్చి గెలుపొందిన అబద్ధాల ఎంపీ అరవింద్ కు రానున్న రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని వైస్ ఎంపీపీ గౌరు నగ�
బంజారాహిల్స్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పో�
వనస్థలిపురం : పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, రైతులను మోసం చేసిన పచ్చి దగాకోరు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అని టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర
వర్ని : దళితులు, గిరిజనుల పట్ల ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వర్ని మండల కేంద్రంలో దళిత సంఘాలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అట్రాసిటి కేసును కించపరుస్తూ అరవింద�
పోలీసులకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఫిర్యాదు ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేయడంపై ఆగ్రహం బంజారాహిల్స్, నవంబర్ 1: ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేసి దళితుల మనోభావాలను కించపరచిన నిజా�
భీమ్గల్: భారత రాజ్యాంగాన్ని కించపర్చే విధంగా మాట్లాడిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను నిజామాబాద్ భీమ్గల్ పట్టణ కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.ఈ
అట్రాసిటీ చట్టాన్ని హేళన చేస్తావా? వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయ్ టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి ఖమ్మం రూరల్/మల్లాపూర్, అక్టోబర్ 31: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దళిత ద్రోహి అన�
అట్రాసిటీ చట్టం | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఆదివారం మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎంపీ
ఎంపీ అరవింద్ | హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ వ్యాఖ్యలకు
నిరసనగా జహీరాబాద్ పట్టణంలో జాతీయ రహదారిపై అరవింద్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
మంత్రి వేములపై అసత్య ప్రచారాలు చేస్తే గోరి తప్పదు వేల్పూర్ : రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బంధువులు చెక్డ్యాంల కాంట్రాక్టర్లని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి న�
పదవికి రాజీనామా చేయాలని రైతుల డిమాండ్5 వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష నందిపేట్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి ర
దొంగలు| దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు బీజేపీ తీరుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే.. కేసీఆర్ అంటే నమ్మకం అని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫేక్ ఎంపీ, ఫేక్ సర్టిఫి�