సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయే ఎంపీ అర్వింద్.. లోక్సభలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను సభలో కనీసం లేవనెత్తట్లేదు. చివరకు తాను బాండ్ పేపర్ మీద రాసి
ఆర్మూర్/మల్లాపూర్, మే 14: రాజ్యాంగాన్ని మారుస్తామని వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొ�
హైదరాబాద్ : దౌర్భాగ్యపు ఎంపీ అర్వింద్ అనీ, మహిళలను గౌరవించే సంస్కారం ఆయనకు లేదంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మండిపడ్డారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర�
బీజేపీ అంటే బ్రోకర్ జోకర్ పార్టీ అని నిజా మాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో బ్లేడ్ బాబ్జీలా మారారని ఎద్దేవాచేశారు.
నిజామాబాద్ : ఎల్లమ్మ తల్లిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని భీమ్గల్లో ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా పెదంగంటి ఎల్లమ�
కేంద్రం వడ్లు కొంటదా? కొనదా?’ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర రైతులంతా అడుగుతున్న ఏకైక ప్రశ్న ఇది. బీజేపీ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏదో ఒకటి మాట్లాడుతూ తప్పించుకొంటున్నారు. తాజాగా ఎంపీ ధర్మపు�
ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డుపై హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక మాట తప్పారని నిజామాబాద్ జిల్లా రైతు ఐక్య కార్యాచరణ వేదిక, జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు.
ఆ ఘటనకు టీఆర్ఎస్కు సంబంధం లేదు సీఎం కేసీఆర్ను తిడితే అంతుచూస్తాం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో మంగళవారం ఎం�
ఆర్మూర్లో అడుగడుగునా అడ్డగింత పసుపు బోర్డు హామీపై ప్లకార్డులతో నిరసన కాన్వాయ్తో రైతులపైకి దూసుకెళ్లిన ఎంపీ రాళ్లు, కర్రలతో వెంటాడిన రైతులు ఘర్షణలో అర్వింద్ వాహనం ధ్వంసం సమాధానం చెప్పలేక పారిపోయిన �