పసుపు బోర్డు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్స్టేషన్లో రైతు ఐక్యవేదిక నేతలు ఫిర్యాదు చేశారు.
కమ్మర్పల్లి, ఆగస్టు 16: పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్.. మాట తప్పడంతో రైతుల్లో నెలకొన్న అసంతృప్తి ఎక్కడికక్కడ వ్యక్తమవుతూనే ఉన్నది. బోర్డు తెచ్చేదాక గ్రా�
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భా రం మోపుతూ దారుణంగా హింసిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మోదీ సర్కార్ చేసే పనులు నిల్... వేసే పన్నులు ఫుల్ అని ఎద్
సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయే ఎంపీ అర్వింద్.. లోక్సభలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను సభలో కనీసం లేవనెత్తట్లేదు. చివరకు తాను బాండ్ పేపర్ మీద రాసి
ఆర్మూర్/మల్లాపూర్, మే 14: రాజ్యాంగాన్ని మారుస్తామని వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొ�
హైదరాబాద్ : దౌర్భాగ్యపు ఎంపీ అర్వింద్ అనీ, మహిళలను గౌరవించే సంస్కారం ఆయనకు లేదంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మండిపడ్డారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర�
బీజేపీ అంటే బ్రోకర్ జోకర్ పార్టీ అని నిజా మాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో బ్లేడ్ బాబ్జీలా మారారని ఎద్దేవాచేశారు.
నిజామాబాద్ : ఎల్లమ్మ తల్లిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని భీమ్గల్లో ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా పెదంగంటి ఎల్లమ�
కేంద్రం వడ్లు కొంటదా? కొనదా?’ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర రైతులంతా అడుగుతున్న ఏకైక ప్రశ్న ఇది. బీజేపీ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏదో ఒకటి మాట్లాడుతూ తప్పించుకొంటున్నారు. తాజాగా ఎంపీ ధర్మపు�
ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డుపై హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక మాట తప్పారని నిజామాబాద్ జిల్లా రైతు ఐక్య కార్యాచరణ వేదిక, జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు.