వ్యవసాయానికి ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ మనసులో ఉన్న మాటనే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బయటపెట్టాడని, కాంగ్రెస్ను నమ్మితే మోసపోతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి
దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అని టీఎస్ఎంఎస్ఐడీసీ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. తెలంగాణ ప్రజలకు కించపర్చేలా మాట్లాడితే ఇక్కడికి రావొద్దని చ
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రజలు తనను ఆదరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.‘నమస్తే నవనథపురం’ కార్యక్రమంలో భాగంగా శని�
‘పసుపుబోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ ..ఎంపీగా గెలిచాక పసుపుబోర్డు తేకపోతే ఏం చేయగలిగాం.. ఇక ముందుకూడా అటువంటి పరిస్థితే ఉంటుంది..ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి..’ అని రాష్ట్ర రోడ్లు-భవనాల
మీరు వట్టి మాటలు చెప్తారు...మేము అభివృద్ధి చేస్తాం.. చేతనైతే ప్రజలకు మంచి చేయండి, చేసే వాళ్లకు అడ్డు పడకండి’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతి�
రాజకీయ ఉద్దండుడిగా పేరున్న ధర్మపురి శ్రీనివాస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరోగ్యం సహకరించని ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అర్వింద్.. తన స్వార్థం కోసం తండ్రిని అడ్డం పెట్టుకొని కుటిల రాజకీయాలకు తె
పసుపుబోర్డు హామీతో పంగనామాలు పెట్టడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెర్ర చేశారు. నిజామాబాద్లో పసుపుబోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని ఈ నెల 29న (బుధవారం) కేంద్ర వ
ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని పేర్కొంటూ పసుపు రంగు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆ పార్టీ ఎంపీ అర్వింద్ తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తప్పేనని, వాటిని తాను ఎట్టిపరిస్థితుల�
ఎంపీ అర్వింద్కు దమ్ముంటే అతడు చేసిన అభివృద్ధి ఏమిటో, తెచ్చిన నిధులు ఎన్నో చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాతే గ్రామాల్లో అడుగు పెట్టాలన్నారు. వివిధ పార్టీల కార్యకర్తలు శన�
రైతులకు ఇచ్చిన పసుపు బోర్డు హామీని నెరవేర్చని ఎంపీ అర్వింద్ తీరు మరోసారి ప్రస్ఫుటమైంది. మాధనగర్ ఆర్వోబీ విషయంలో కనీసం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు.