మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య చేయించింది ఎవరో తనకు తెలుసని, తన గురించి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మ
‘అర్వింద్ హఠావో.. బీజేపీ బచావో’ అంటూ నిజమాబాద్ ఎంపీపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. అర్వింద్ దిష్టిబొమ్మను
Effigy Burnt | నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్(MP Aravind) ఏకపక్షం, అహంకారంతో తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ(BJP) సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీలో పదవుల పందెరం సరికొత్త అంతర్యుద్ధానికి తెర తీసింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జారీ చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో పారాచూట్ నేతలకే పెద్దపీట వేయడంపై సీనియర్లంత�
ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఇందూరు యువత 12వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్�
MP Arvind | బీజేపీ తరఫున కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఎంపీ అర్వింద్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీ
‘బడాయి మాట లు మాట్లాడే ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలోని ప్రజలను మోసం చేసిండు. పైసా అ భివృద్ధి చేయలే. ఆయనకు పనిచేతకాదు.. అసలు మర్యాదనే తెలువదు. ప్రెస్మీట్లు పెట్టి వాళ్లను.. వీళ్లను తిట్టుడు.
MLC Kavitha | బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేసిన తమ పార్టీకి
BRS leader | ఎంపీ అరవింద్ కుమార్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మంత్రి కేటీఆర్ పైన, ఎమ్మెల్సీ కవితపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.
ఎప్పుడూ నోటిదురుసుతో వార్తల్లో నిలిచే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకూ రాజకీయం తెలుసునని, ఎన్నికల తర్వాత తాము ఎమ్మెల్యేలను కొంటామని అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదివారం విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో తెల్ల రేషన్కార్డుకలిగి ఉండి..దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 93 లక్షల కుటుంబాలకు రూ. 5లక్షల బీమా అమలు చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో అభివృద్ధి ఒక యజ్ఞంలా జరుగుతున్నదని, కేవలం సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ, ము ప్క