బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా పాండమిక్లోనూ ఘనవిజయాన్ని సాధించింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించారు. శ్రీకాంత్, ప్ర�
ఆకాష్ పూరీ, గెహనా సిప్పీ జంటగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్'. ఐవీ ప్రొడక్షన్స్ సంస్థలో వీఎస్ రాజు నిర్మిస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకుడు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి జడ లిర
‘ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ఈజ్ శృతి’ ఇటీవల విడుదలైన టీజర్లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు’ ఏం చేయాలి వాళ్లను అంటూ �
కన్నడ అగ్ర హీరో దివంగత పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్'. చేతన్ కుమార్ దర్శకుడు. కిషోర్ పత్తికొండ నిర్మించారు. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్కుమార్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17న భారీ
ఆది పినిశెట్టి, ఆకాంక్షసింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్లాప్'. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. రామాంజనేయులు, ఎం.రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో
‘రెండు గంటల సినిమా కనీసం రెండు రోజులైనా ఆలోచింపజేయాలి. నా ప్రతి సినిమాను అదే లక్ష్యంతో తీస్తాను’ అని చెప్పారు సునీల్కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘#69 సంస్కార్ కాలనీ’
‘మిడిల్క్లాస్ మెలొడీస్', ‘చూసీ చూడంగానే’ వంటి చిత్రాలతో యువ హీరోలకు మంచి జోడీగా మారింది వర్ష బొల్లమ్మ. ఆమె రాజ్తరుణ్ సరసన నటిస్తున్న కొత్త సినిమా ‘స్టాండప్ రాహుల్'. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై�
అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నాతిచరామి’. ఈ చిత్రానికి నాగు గవర దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఏ స్టూడియో 24 ఫ్రేమ్ ప్రొడక్షన్స్ ప
నటన కంటే దర్శకత్వం, కథా రచన చేయడం తన దృష్టిలో గొప్ప సృజనాత్మక ప్రక్రియలు అని చెప్పారు బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్కపూర్. కెమెరా ముందు ఎంతటి సవాలుకైనా సిద్ధపడతానని.. కథా రచన వంటి క్రియేటివ్ అంశాల జోలికి అ�
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాలి నాగేశ్వరరావు’. అవ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈషాన్ సూర్య దర్శకుడు. రచయిత కోన వెంకట్ కథ, కథనం అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గ�
‘జీవితం ఏదో ఒక చట్రంలో ఇమిడిపోకూడదు. అదే జరిగితే బతుకు కళాకాంతుల్ని కోల్పోతుంది. అందుకే మనిషి నిత్యాగ్నిహోత్రంలా జ్వలించాలి. ప్రతిభకు వన్నెలద్దుకోవాలి. తనను తాను కొత్తగా అభివ్యక్తీకరించుకోవాలి. అప్పుడ
‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా యువతరానికి చేరువైంది రష్మిక మందన్న. ఈ కూర్గ్ సొగసరి అందచందాలకు ముగ్ధులైన కుర్రకారు..నీ చూపే బంగారమాయనే.. అంటూ వలపు గీతాల్ని ఆలపిస్తున్నారు. కెరీర్