రాజ్తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్'. ‘కూర్చుంది చాలు’ అని ఉపశీర్షిక. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నందకుమార్, భరత్ మాగులూరి నిర్మాతలు. ఈ నెల 18న ప్రేక్ష�
యువహీరో ఆనంద్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని కొత్త చిత్రాల పోస్టర్స్ను విడుదల చేశారు. ‘గం గం..గణేశా’ పేరుతో తెరకెక్కిస్తున్న చిత్రానికి ఉదయ్శెట్�
కన్నడ సోయగం రష్మిక మందన్న జోరుమీదుంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో సత్తా చాటుతూ తారా పథంలో దూసుకుపోతున్నది. తెలుగులో భారీ చిత్రాల్లో కథానాయికగా ఈ అమ్మడి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజాగా రష్మిక మ�
‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా కీర్తిప్రతిష్టల్ని అంతర్జాతీయ వేదికపై ఘనంగా చాటిచెప్పింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రెండు భాగాలుగా ప్రేక్షకు
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్రాజు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా శంకర�
ప్రముఖ వ్యాఖ్యాత, బుల్లితెర ప్రయోక్త సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బలగ ప్రకాష్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడు�
నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది
‘నిర్మలా కాన్వెంట్', ‘పెళ్లి సందడి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరో రోషన్. హీరో శ్రీకాంత్ తనయుడైన రోషన్ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మైఖేల్'. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా..వరుణ్ సందేశ్ మరో కీలక పాత్రను
బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా పాండమిక్లోనూ ఘనవిజయాన్ని సాధించింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించారు. శ్రీకాంత్, ప్ర�
ఆకాష్ పూరీ, గెహనా సిప్పీ జంటగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్'. ఐవీ ప్రొడక్షన్స్ సంస్థలో వీఎస్ రాజు నిర్మిస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకుడు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి జడ లిర
‘ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ఈజ్ శృతి’ ఇటీవల విడుదలైన టీజర్లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు’ ఏం చేయాలి వాళ్లను అంటూ �