కొన్నేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దక్షిణాది చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. బాహుబలి రెండు భాగాల చిత్రాలు, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 1, 2 ఇవన్నీ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియ�
సునైనా కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘రెజీనా’. డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించారు. అదే పేరుతో తెలుగు అనువాదం త్వరలో విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మహిళా ప్రధానంగా నడిచే కథ ఇది. థ్�
సినీరంగంలో ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో చెప్పలేం. ‘మిమి’ చిత్రం తన కెరీర్కు బంగారు బాటలు వేసిందని సంతోషం వ్యక్తం చేసింది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. కెరీ�
టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య(92) కన్నుమూశారు. శనివారం హైదరాబాద్ యూసుఫ్గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. ఈ చిత్రానికి సందీప్ రాజ్ కథ, స్క్రీన్ప్లే, మాటలు అందిస్తున్నారు
నాయిక తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్'. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాప�
రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బొమ్మలకొలువు’. ఈ చిత్రానికి సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై �
‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన కథ ఇది. తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా నడుస్తుంది. ఈ సినిమాలో వరుణ్తేజ్ కేవలం హీరోగా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా కొంత బాధ్యత తీసుకున్నాడు. యువబృందం చేసిన
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని తొలిగీతం ‘కళావతి..’ మెలోడీ ప్రధానంగా సంగీతప్రియుల్ని విశేషంగా అలరిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రం ద్వారా మలయాళీ భామ నజ్రియా ఫహద్ కథానాయికగా తెలుగు తెరకు
“స్టాండప్ రాహుల్' నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రంగా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు రాజ్తరుణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా శాంట
తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సూపర్హీరో చిత్రం ‘హను-మాన్'. ప్రశాంత్ వర్మ దర్శకుడు.నిరంజన్ రెడ్డి నిర్మాత. గురువారం ఈ చిత్రం 100వ రోజు షూటింగ్ను