‘కనుసైగలతోనే మాఫియా సామ్రాజ్యాన్ని, రాజకీయాల్ని శాసించే గాడ్ఫాదర్ అతను. మంచికి మంచి..చెడుకు చెడు అన్నది అతని సిద్ధాంతం. అలాంటి శక్తివంతమైన వ్యక్తి రాష్ర్టానికి వచ్చిన పెద్ద సమస్యను పరిష్కరించడానికి �
యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు హీరో సుధీర్ బాబు. భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ ఇతర ముఖ్�
అజయ్ కతుర్వార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘విశ్వక్'. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ పతాకంపై తాటికొండ ఆనందం బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వేణు ముల్కాకా దర్శకుడు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస�
సంజయ్, రవికిరణ్, సారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నైజం’ (‘ట్రూత్ ఆఫ్ లైఫ్' ఉపశీర్షిక) చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, సత్యనారాయ�
‘మీలో ఒకడిగా ఈ సినిమాను ఎంజాయ్ చేశా. నాకు నచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరికి నచ్చుంతుందని భావిస్తున్నా. నేను అదృష్టం, జాతకం కంటే కష్టాన్ని నమ్ముకుంటా’ అన్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చి�
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం టీజర్ను విడుదల చేశారు
‘స్కూల్రోజుల్లో నాకు చదువు అంతగా వంటబట్టలేదు. చాలాసార్లు ఫెయిల్ అయ్యా. ఆ తర్వాత షార్ట్ఫిల్మ్స్ తీయడంతో పాటు కొన్ని సినిమాల ఆడిషన్కు హాజరయ్యాను. ఎక్కడా సెలెక్ట్ కాలేదు. దాంతో నాలో కసి పెరిగింది
నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్ కృష్ణ దర్శకుడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. శనివారం నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్�
‘ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ‘సమరసింహారెడ్డి’ చిత్ర శతదినోత్సవ వేడుకలు ఇక్కడే జరిగాయి. ఇక్కడ ఎన్నో మధురానుభూతులున్నాయి’ అని చెప్పారు బాలకృష్ణ. ఆయ�
అజయ్, వీర్తి వఘాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మాత. ఈ చిత్రంలోని ‘డైమండ్ రాణి..’ పాటను శుక్రవారం దర్శకడు మారుతి విడుదల �
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవాకట్టా దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 23న �
నవీన్ బేతిగంటి, దివ్యశ్రీపాద నటించిన చిత్రం ‘చరిత కామాక్షి’. చందు సాయి దర్శకత్వంలో రజనీరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘చిరు బిడియం’ అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. అబూ సంగీతాన్నందించారు. �