ఎన్టీఆర్, రామ్చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్'. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతున్నది. సినిమా విడుదలకు ముందే పాటలు యూట్యూబ్ వ్యూస్లో
పంచభూతాల సాక్షిగా ప్రేమను జయించి తీరుతానంటున్నాడు విక్రమాదిత్య. అవరోధాల అగాధాల్ని దాటుకొని నచ్చిన నెచ్చెలితో కలిసి జీవిత పయనం సాగిస్తానని చెబుతున్న అతని కథేమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే �
రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ధమాకా’ తాజా షెడ్యూల్ యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభమైంది. శుక్రవారం నుంచి రామ్లక్ష్మణ్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. సెట్
రాజీవ్ సాలూరి, దీప్సిక జంటగా నటించిన చిత్రం ‘ఆఖరి ముద్దు’. సీవీ ఆర్ట్స్ పతాకంపై సీవీ రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ చిత్రీకరణకు స�
బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ సహా పలు భాషల్లో సంచలన విజయం సాధించిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ల ‘పుష్ప’ సినిమా ఇక అవార్డుల వేటలో పడింది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ‘ఫి�
మహాభారత ఇతిహాసం ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుల అపురూప ప్రణయగాథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. అగ్ర నాయిక సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్నది
‘కనుసైగలతోనే మాఫియా సామ్రాజ్యాన్ని, రాజకీయాల్ని శాసించే గాడ్ఫాదర్ అతను. మంచికి మంచి..చెడుకు చెడు అన్నది అతని సిద్ధాంతం. అలాంటి శక్తివంతమైన వ్యక్తి రాష్ర్టానికి వచ్చిన పెద్ద సమస్యను పరిష్కరించడానికి �
యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు హీరో సుధీర్ బాబు. భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ ఇతర ముఖ్�
అజయ్ కతుర్వార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘విశ్వక్'. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ పతాకంపై తాటికొండ ఆనందం బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వేణు ముల్కాకా దర్శకుడు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస�
సంజయ్, రవికిరణ్, సారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నైజం’ (‘ట్రూత్ ఆఫ్ లైఫ్' ఉపశీర్షిక) చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, సత్యనారాయ�
‘మీలో ఒకడిగా ఈ సినిమాను ఎంజాయ్ చేశా. నాకు నచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరికి నచ్చుంతుందని భావిస్తున్నా. నేను అదృష్టం, జాతకం కంటే కష్టాన్ని నమ్ముకుంటా’ అన్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చి�
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం టీజర్ను విడుదల చేశారు