‘ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ‘సమరసింహారెడ్డి’ చిత్ర శతదినోత్సవ వేడుకలు ఇక్కడే జరిగాయి. ఇక్కడ ఎన్నో మధురానుభూతులున్నాయి’ అని చెప్పారు బాలకృష్ణ. ఆయ�
అజయ్, వీర్తి వఘాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మాత. ఈ చిత్రంలోని ‘డైమండ్ రాణి..’ పాటను శుక్రవారం దర్శకడు మారుతి విడుదల �
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవాకట్టా దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 23న �
నవీన్ బేతిగంటి, దివ్యశ్రీపాద నటించిన చిత్రం ‘చరిత కామాక్షి’. చందు సాయి దర్శకత్వంలో రజనీరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘చిరు బిడియం’ అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. అబూ సంగీతాన్నందించారు. �
సమాజంలో అమ్మాయిల పట్ల నెలకొన్న వివక్షను చర్చిస్తూ తెరకెక్కించిన చిత్రమిదని అన్నారు భార్గవ గొట్టిముక్కల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘వధుకట్నం’. శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, కవిత శ్రీరంగం, అనన్య ప్రధా�
‘సినిమా కలెక్షన్స్ కంటే అభిమానుల ప్రేమ నాకు ముఖ్యం. కరోనా మహమ్మారి కారణంగా ఉత్తరాదితో పాటు పలు రాష్ర్టాల్లో సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సంక్రాంతికి సినిమాను విడుదలచ
‘హీరోగా ఆశిష్కు శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది. నటన, డ్యాన్సుల్లో పరిణతి కనబరచడంతో పాటు ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ను చక్కగా పండించాడని ప్రశంసిస్తున్నారు’ అని అన్నారు నిర్మాత దిల్రాజు. శ్రీ వెంకటేశ్వ
మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఎలీనా టుతేజా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఫస్ గయే యారో’. యూసఫ్ సర్తి దర్శకుడు. రూపేష్ డి. గోహిల్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత
రవితేజ కథానాయకుడిగా సుధీర్వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై నైట్ సీక్వెన్స్�
‘ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. రొటీన్కు భిన్నంగా ప్రయోగాత్మక కథ, కథనాలతో చేసిన సినిమాలను ఇష్టపడుతున్నారు. ‘సైకో వర్మ’ ఆ జాబితాలో నిలుస్తుంది’ అని అన్నారు నట్టి క్రాంతి. ఆయన హీరోగా నటిస్తు�
సప్తగిరి కథానాయకుడిగా ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రిగ్వేద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో రెగ్యులర్
‘ఓటీటీ మాధ్యమంతో ప్రేక్షకుల్ని మెప్పించడం సులభంకాదు. ప్రేక్షకులు కోరుకునే వినోదంతో పాటు వారిని ఉత్కంఠకు లోనుచేయడానికి ఎంతో శ్రమించాలి. ఆ అంశాలన్నీ ‘లూజర్-2’ ట్రైలర్లో కనిపిస్తున్నాయి’ అని అన్నారు నా
అమర్నాథ్రెడ్డి, భానుశ్రీ, సోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డెత్ గేమ్’. చేరన్ దర్శకుడు. కె.సి.సూరి, రాజశేఖర్నాయుడు నిర్మాతలు. ఈ చిత్ర టీజర్ను ఇటీవల అగ్రహీరో నాగార్జున విడుదలచేశారు. ఈ సందర్�