మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఎలీనా టుతేజా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఫస్ గయే యారో’. యూసఫ్ సర్తి దర్శకుడు. రూపేష్ డి. గోహిల్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత
రవితేజ కథానాయకుడిగా సుధీర్వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై నైట్ సీక్వెన్స్�
‘ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. రొటీన్కు భిన్నంగా ప్రయోగాత్మక కథ, కథనాలతో చేసిన సినిమాలను ఇష్టపడుతున్నారు. ‘సైకో వర్మ’ ఆ జాబితాలో నిలుస్తుంది’ అని అన్నారు నట్టి క్రాంతి. ఆయన హీరోగా నటిస్తు�
సప్తగిరి కథానాయకుడిగా ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రిగ్వేద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో రెగ్యులర్
‘ఓటీటీ మాధ్యమంతో ప్రేక్షకుల్ని మెప్పించడం సులభంకాదు. ప్రేక్షకులు కోరుకునే వినోదంతో పాటు వారిని ఉత్కంఠకు లోనుచేయడానికి ఎంతో శ్రమించాలి. ఆ అంశాలన్నీ ‘లూజర్-2’ ట్రైలర్లో కనిపిస్తున్నాయి’ అని అన్నారు నా
అమర్నాథ్రెడ్డి, భానుశ్రీ, సోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డెత్ గేమ్’. చేరన్ దర్శకుడు. కె.సి.సూరి, రాజశేఖర్నాయుడు నిర్మాతలు. ఈ చిత్ర టీజర్ను ఇటీవల అగ్రహీరో నాగార్జున విడుదలచేశారు. ఈ సందర్�
నవీద్బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇంటి నెం. 13’. పన్నా రాయల్ దర్శకుడు. హేసన్ పాషా నిర్మాత. సంక్రాంతి సందర్భంగా ఇటీవల టీజర్ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మిస�
రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. కృతిశెట్టి �
సమంత కథానాయికగా నటిస్తున్న పాన్ఇండియా చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్షెడ్యూల్ గురువారం మొదలైంది. నిర్మాత మాట్లాడ
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విమల్కృష్ణ దర్శకుడు. ఈ సినిమాలోని ఓ పాటను గురువారం విడుదల చే�
‘గత సినిమాల విషయంలో కథలు బాగున్నా వాటిని తెరపై ఆవిష్కరించడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పరాజయాలు ఎదుర్కొన్నా. సరైన రిలీజ్ డేట్ దొరకడం ముఖ్యమని అర్థంచేసుకున్నా. భవిష్యత్తులో ఆ తప్పులను పునరావృతం చేయకుం
సినిమాల ఎంపికలో వేగం పెంచుతున్నారు కథానాయకుడు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారాయన. తాజాగా బాలకృష్ణ మరో చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సంపత్న�
‘ప్రేమ, కుటుంబ విలువలతో పాటు చక్కటి వినోదాన్ని పంచే చిత్రమిది. ‘అతిథిదేవోభవ’ అనే పేరు వెనకున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు నిర్మాతలు రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల. వారిద్ద�
సీనియర్ తెలుగు సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్రెడ్డి(86)సోమవారం ఉదయం చెన్నైలో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1933 అక్టోబర్ 15న నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం గ్రామంలో జన్మించారాయన. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ స